Arogya Lakshmi Scheme | అంగన్వాడీ సెంటర్స్ అందించే ఆరోగ్య లక్ష్మి భోజనాన్ని ప్రతీ గర్భిణీ, బాలింత తల్లులు అందరూ సద్వినియోగించుకోవాలని ఐసీడీఎస్ పీడీ హైమావతి తెలిపారు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి సీడీపీ
తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలకు పోషకాలు అందుతాయని సీడీపీఓ లక్ష్మిప్రసన్న అన్నారు. పోషణ పక్వాడలో భాగంగా బుధవారం పాల్వంచ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధి షిర్డి సాయినగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పా�
‘మీరు తప్పులు చేస్తున్నారు.. మేం విమర్శలు ఎదురొంటున్నాం. మీ సొంత నిర్ణయాలతో మేం ఇబ్బందులు పడుతున్నాం..’ ఇదీ రెండు రోజుల కిందట ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏకంగా రాష్ట్ర మంత్రి సీతక �
KARIMNAGAR | పుట్టిన నాటి నుంచి ఆరు నెలల దాకా తల్లి పాలు మాత్రమే శిశువులకు పట్టించాలని, తద్వారా భవిష్యత్లో అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు.
చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సాహించాలని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ పార్వతి అన్నారు.
ఖమ్మం రూరల్ మండలం ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రూరల్ మండలం స్పెషల్ ఆఫీసర్ జ�
రాష్ట్రంలో అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకంతోపాటు, మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలను పూర్తిగా రద్దుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గురువారం
నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు నిధులు పెంచాలని తెలంగాణ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నదని అందులో భాగంగా చట్టాన్ని తెచ్చి ఐసీడీఎస్ను మూతపడే పరిస్థితులకు దారి తీస్తున్నాయని సీఐటీయ�
Baal Mela | బాల్ మేళాల నిర్వహణ బిడ్డల సంరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని ఐసీడీఎస్ పీడీ రాజమణి అన్నారు. ఇవాళ నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెంలో జరిగిన క్లస్టర్ సమీక్ష సమావేశానికి ఐసిడిఎస్ పిడి హాజరయ్యారు.
సమస్యల పరిష్కారానికి దేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు పోరుబాట పట్టనున్నారు. చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు అంగన్వాడీ టీచర్ల సంఘాలు ప్రణాళిక రూపొందిస్తు
Mahabubnagar | ఏ తల్లి కన్న బిడ్డో.. క్షణికావేశంలో చేసినా ఆ తల్లి తప్పో లేక ఏ కాంమాంధుడి చేతిలో మోసపోయిందే తెలియదు కాని నవ మాసాలు మోసి కన్న పసిగుడ్డు( Baby girl) అడ్డు తొలగించుకో వాలనుకున్నారు. అభం శుభం తెలియని అప్పుడే పుట