అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న మినీ అంగన్వాడీ కేంద్రాలను జనాభాకనుగుణంగా ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే ‘బాలామృతం’ చిన్నారుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తోంది. పిల్లలు తీసుకునే ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం ఉంటుంది. ఈ కారణంగా వారిలో పోషకాల లో
కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కుట్ర చేస్తు న్నదని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్త్తూ అంగన్వాడీ కార్యకర్త�
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక దృష్టి ఉంచి అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలో శుక్రవారం నిర్వహించిన జడ్పీ స్థాయీ సంఘం సమావేశాల్లో ఆయన మాట్లా�
బడి అంటే భయపడటం.. నిత్యం బడికి వెళ్లడానికి పిల్లలు మారం చేయడం.. ప్రతి ఇంట్లో నిత్యకృత్యమే. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించి అక్కడే ఆట వస్తువులతో ఆడిస్తూ.. అక్షరాలకు అంకురార�
హైదరాబాద్ : మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 23 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు అర్హులైన అభ�
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సమతుల ఆహారాన్ని తీసుకోవాలి బలహీనంగా ఉన్న పిల్లల జాబితాలో రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానం మెదక్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి జయరాంనాయక్ మెదక్రూరల్, మార్చి17: చిన�
అమరావతి: బాల్య వివాహాల నిర్మూలన కోసం 'గర్ల్స్ అడ్వకేసీ అలయన్స్' పేరుతో హ్యూమన్ అండ్ నేచురల్ రిసోర్స్ డెవలప్మెంట్ సొసైటీ (హ్యాండ్స్) మహిళా, శిశు సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)తో కలిసి పనిచ
శంషాబాద్ : ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం సిరి స్వచ్ఛంద సంస్థ , ఐసీడీఎస్ సంయుక్తంగా స్థానిక వైఎన్ఆర�
మంత్రి స్మృతి ఇరానీ | బాలలు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతుంగా ఉన్నాయి. తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేంద్రం తెలంగాణపై ప�
నిజామాబాద్ : శిశువు విక్రయం కేసులో పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రెంజల్ మండలంలోని మహిళకు నెల రోజులక్రితం పాప జన్మించింది. అయితే పాపను నిజా�