రికార్డు స్థాయిలో దేశానికి మూడో ఐసీసీ టీ20 ప్రపంచకప్పును అందించిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు రూ. 131 కోట్ల న
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో భారత్ నుంచి ఏకంగా నలుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్, మరో వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (317 �
సుమారు నెల రోజులుగా భారత్, శ్రీలంకలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఈ టోర్నీలో లీగ్, సూపర్-8 దశకు తెరపడగా ఇక మిగిలింది మూడు మ్యాచ్లే.
రెండో టీ20 ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ తమకంటే మెరుగైన జట్లకు షాకులిస్తున్నది. గ్రూప్-ఏలో ఆ జట్టు.. 31 పరుగుల తేడాతో నమీబియాపై గెలిచి ఈ టోర్నీలో సమష్టిగా రాణించి రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.
సమష్టిగా పోరాడితే ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా చిత్తుగా ఓడించగలమని జింబాబ్వే మరోసారి రుజువుచేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి సంచలనాన్ని నమోదుచేసింది
మరో నాలుగు రోజుల్లో మొదలుకానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్నకు ముందు సన్నాహకంగా సోమవారం నుంచి ఆరంభమైన వార్మప్ మ్యాచ్లలో భారత ‘ఏ’ జట్టు అదరగొట్టింది. యూఎస్ఏతో ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జ
బంగ్లాదేశ్ను టీ20 ప్రపంచకప్ నుంచి బహిష్కరించినందుకు నిరసనగా టోర్నీ నుంచి బాయ్కాట్ చేస్తామని బెదిరింపులకు దిగిన పాకిస్థాన్.. అంత సాహసం చేయనప్పటికీ ఐసీసీకి మాత్రం ఝలక్ ఇచ్చింది. గ్రూప్ దశలో భారత్�
వచ్చే నెలలో సొంతగడ్డ వేదికగా ఆరంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్నకు ముందు భారత క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బుధవారం (జనవరి 21) నాగ�
భారత్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆడేదే లేదని భీష్మించుకున్న బంగ్లాదేశ్.. ఐసీసీ అల్టిమేటానికి కూడా తలొగ్గేలా లేదు. భారత్లో ఆడతారా? లేక మీ స్థానంలో వేరే జట్టును భర్తీ చేయమంటారా? అని ఐసీసీ ఆదేశించినట్టు వచ్చ�
మరో మూడు వారాల్లో మొదలుకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడేది లేదని మొండిపట్టు పట్టిన బంగ్లాదేశ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆఖరి అవకాశం ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
వచ్చే నెలలో జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడేదే లేదని మంకు పట్టు పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ను బుజ్జగించే చర్యలకు దిగిన ఐసీసీకి నిరాశే ఎదురైంది. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ద�
గతేడాది వెస్టిండీస్లో ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వన్డేలలో తన భవిష్యత్పై స్పష్టతనిచ్చాడు. ఇటీవలే ముగిసిన ఐసీస