గతేడాది వెస్టిండీస్లో ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వన్డేలలో తన భవిష్యత్పై స్పష్టతనిచ్చాడు. ఇటీవలే ముగిసిన ఐసీస
గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ నెగ్గి భారత క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేన.. మరో కీలక టోర్నీకి సిద్ధమైంది. వన్డే ఫార్మాట్లో ‘మినీ ప్రపంచకప్'గా గుర్తింపు పొందిన చాంపియన్స్ ట్�
ICC T20 World Cup | టీ20 ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో మొత్తంగా 16 మ్యాచ్లు జరుగగా న్యూయార్క్లో 8, ఫ్లోరిడా, టెక్సాస్ తలా నాలుగు మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చాయి. గ్రూప్ దశలో భారత్ ఆడిన మ్యాచ్లన్నీ ఇక్కడే. దాయాదుల పోరు
ఐసీసీ టీ20 వరల్డ్కప్ గెలిచి ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన భారత జట్టుకు మాల్దీవులు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా తమ దేశంలో సంబురాలు చేసుకోవాలని దానిని తాము ఒక గౌరవంగా భావిస్తామన�
ఐసీసీ టోర్నీల్లో వేదిక ఏదైనా పాక్పై (Pakistan) తమదే పైచేయి అని టీమ్ఇండియా (Team Indai) మరోసారి నిరూపించింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో దాయాది జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది.
Rohit Sharma: అఫ్గానిస్తాన్తో తొలి టీ20లో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన రోహిత్.. రెండో మ్యాచ్లో ఫజల్హక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్లోనే ముందుకొచ్చి ఆడబోయి బంతి మిస్ కావడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్కు అంపైర్లను ఐసీసీ ఖరారు చేసింది. నవంబర్ 10న ఇండియా-ఇంగ్లండ్ తలపడే రెండో సెమీఫైనల్కు శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీ�
Virat Kohli: విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నిలిచాడు. శ్రీలంక క్రికెటర్ మహెళ జయవర్ధణే పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్�
ప్పు కొట్టడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టు.. అందుకు తగ్గట్లే రెండు మ్యాచ్లు నెగ్గి మూడో పోరుకు రెడీ అయింది. గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, నెదర్లాండ్స్పై విజయాలు సాధించిన
దాయాది పాకిస్థాన్ను చిత్తు చేసి పొట్టి ప్రపంచకప్లో శుభారంభం చేసిన టీమ్ఇండియా.. గురువారం నెదర్లాండ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు జట్ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కాగా.. భారత్
ఎడ్జ్బాస్టన్: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా.. రాయల్ లండన్ వన్డే కప్లో టీ20 తరహా ఆటతో అదరగొట్టాడు. భారీ షాట్లతో చెలరేగిన పుజారా ఒకే ఓవర్లో 22 పరుగులు రాబట్టడంతో పాటు.. 79 బంతుల్లోనే 107 పరుగులు స
ఢాకా: స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ను ఆసియాకప్, టీ20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ కెప్టెన్గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం నిర్ణయం తీసుకుంది. యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి ఆసియాకప్.. అక్టోబర�