న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ‘టెస్టు బ్యాటింగ్’ అవార్డును పొందాడు. గతేడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన గబ్బా టెస్టులో పంత్ 89 పరుగులు చేసి భారత
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మూడు మెగాటోర్నీలకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. రానున్న ఎనిమిదేండ్ల(2024-31)లో ప్రపంచకప్ టోర్నీల వేదికలను ఐసీసీ మంగళవారం అధికారికంగా ఖరారు చేసింది. ఇందులో భా�
దుబాయ్: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ మంగళవారం అధికారికంగా ఖరారైంది. 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరిగే మెగాటోర్నీకి ఏడు నగరాలు ఆతిథ్యమివ్వబోతున్నాయి. మొత్తం 45 మ్య�
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ | ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు షార్జా స్టేడియంలో గ్రూప్ 2, 17వ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్
T20 world cup | IND vs PAK | ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా దాయాదీల పోరు మరికాసేపట్లో మొదలుకానుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా బ్యాటింగ్కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టీమిండియా, పాక
నేటి నుంచి ప్రపంచకప్ సూపర్-12 పోటీలు తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఢీ ఏకపక్ష పోరాటాలకు స్వస్తి పలుకుతూ.. ప్రపంచంలోని 12 మేటి జట్ల మధ్య నేటి నుంచి మహా సంగ్రామం మొదలు కానుంది. ఐదేండ్ల తర్వాత జర�
దుబాయ్: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక ‘థీమ్ సాంగ్’ను విడుదల చేసింది. బాలీవు�
ప్రపంచకప్ తర్వాత తప్పుకోనున్న విరాట్ కోహ్లీ ట్విట్టర్లో వెల్లడి వారసుడిగా రోహిత్శర్మ..? దుబాయ్: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లల�
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి క్రికెట్కు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. ఇండియన్ టీమ్ ( Team India ) కెప్టె�