Ashwini | తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని విగ్రహాన్ని ఆమె స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాలో ఏర్పాటు చేశారు.
ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) ఏఐఈఈఏ పీజీ ప్రవేశ పరీక్షలో జాజిరెడ్డిగూడెం వాసి మద్దెల యామిని ఉత్తమ ప్రతిభ చూపింది. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన డాక్టర్ మద్దెల రవి - స�
దేశంలో దుంప కూరగాయల సాగును పెం పునకు కార్యాచరణ రూపొందిస్తామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాకర్ పాండే వెల్లడించారు.
దుంప పంటల సాగుతో దేశంలో పోషకాహార భద్రత సాధించవచ్చని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ దండ రాజిరెడ్డి, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ప్రతినిధులు పేర్కొన్నారు.
Krishi Sankalp Abhiyan | కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన కృషి సంకల్ప్ అభియాన్ దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని సెంట్రల్ డ్రైలాండ్ వ్యవసాయ పరిశోధన
Subbanna Ayyappan | భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ (Subbanna Ayyappan) (70) అనుమానాస్పద స్థితిలో మరణించారు.
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ ‘పద్మశ్రీ’ సుబ్బన్న అయ్యప్పన్ (70) అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన మృతదేహం కావేరీ నదిలో శనివారం కనిపించిం�
రాష్ర్టానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త నూనావత్ అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని నిరుడు వరదల్లో మృతిచె�
దేశంలో చేపల వినియోగం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిసింది. జమ్ముకశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించింది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఐసీఏఆర్లో రెండు ర్యాంకులు సాధించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ నిర్వహించిన జూనియర్ రిసెర�
వ్యవసాయ యూనివర్సిటీ: వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఎడ్యుకేషన్) డాక్టర్ ఆర్సీ అగర
Fish food | కాలం మారుతున్నా కొద్ది ప్రజల ఆహార, అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెర�
రోజూ మనం తింటున్న బియ్యం, గోధుమలు ఓ రకంగా విషపు ఆహారంగా మారిపోయాయి. శరీరానికి ఎంతో అవసరమైన జింక్, ఐరన్ వంటి పోషకాల స్థానంలో ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు వచ్చి చేరడమే దీనికి కారణం. ఈ మేరకు ఇండియన్ కౌన్స�