తెలంగాణలో శనివారం రాత్రి జరిగిన ఐఏఎస్ బదిలీలలో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న హరిచందన దాసరిని బదిలీ చేస్తూ ఆమె స్థానంలో డాక్టర్ ప్రియాంక ఆల నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస�
IAS Transfers : రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ కలెక్టర్ హరి చందన కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వెళ్లారు. హరిచందన స్థానంలో ప్రియాంక హైదరాబాద్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నా�
IAS Transfers | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. 45 మంది కీలక ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.
Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లతో పాటు నాన్ కేడర్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ఎస్.పంకజను జలమండలి ఈడీగా నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు �
Jayesh Ranjan | రాష్ట్రంలో మరోమారు ఐఏఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర
IAS Transfers | ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో సిరిసిల్ల కలెక్టర్కు ఏర్పడిన వివాదం వేటు వరకు దారి తీసింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ కాగా, అందులో సిరిసిల్ల కలెక్టర్ సందీ�
AP News | జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్ష్యాలను నిర్దేశించారు. వినూత్న ఆలోచనలు, కార్యాచరణతో వాటిని సాకారం చేయాలని సూచించారు.
IAS Transfers | తెలంగాణలో పలు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియామకమయ్యారు. ఎన్వ�
IAS, IPS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డిని నియమించింది.
IAS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్ల కుదింపుపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 10 మందిలో సంఖ్యను మరింత తగ్గించి.. పాత విధానంలో కొనసాగిన ఆరుగురితో పాలన కొనసాగేలా సన్నాహాలు చే
ఖమ్మం జిల్లా కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల బదిలీలలో భాగంగా హైదరాబాద్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అనుదీప్ దురిశ�
నగరంలో ఇద్దరు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ పీ ప్రావీ ణ్య సంగారెడ్డి కలెక్టర్గా బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ స్నేహా షబరీష్కు హనుమకొండ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు.