AP News | జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్ష్యాలను నిర్దేశించారు. వినూత్న ఆలోచనలు, కార్యాచరణతో వాటిని సాకారం చేయాలని సూచించారు.
IAS Transfers | తెలంగాణలో పలు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియామకమయ్యారు. ఎన్వ�
IAS, IPS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డిని నియమించింది.
IAS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్ల కుదింపుపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 10 మందిలో సంఖ్యను మరింత తగ్గించి.. పాత విధానంలో కొనసాగిన ఆరుగురితో పాలన కొనసాగేలా సన్నాహాలు చే
ఖమ్మం జిల్లా కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల బదిలీలలో భాగంగా హైదరాబాద్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అనుదీప్ దురిశ�
నగరంలో ఇద్దరు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ పీ ప్రావీ ణ్య సంగారెడ్డి కలెక్టర్గా బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ స్నేహా షబరీష్కు హనుమకొండ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు.
గత నెల 27న ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నెల మొదట్లోనే మరి కొంతమంది కార్యదర్శులతోపాటు జిల్లా కలెక్టర్ల బదిలీలు కూడా ఉంటాయనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది.
హైదరాబాద్ కేంద్రంగా పలువురి ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీతోపాటు, హెచ్ఎండీఏ, ఫ్యూచర్ సిటీ అథారిటీకి అధికారులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో జీహెచ్ఎంసీ కమిషన�
IAS Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును ప్రభుత్వం
రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్గా కే సురేంద్రమోహన్కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
Telangana | ప్రభుత్వ చర్యలతో అధికారులు అభద్రతా భావంలో మునిగిపోయారు. ఏ ఫైల్ పై సంతకం పెట్టాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం విచ్చలవిడిగా బదిలీలు చేస్తుండటంతో ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీసెస�
AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్లను బదిలీ చేయడంతో పాటు మరికొంతమందికి పోస్టింగ్లు ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీ కేడర్కు వెళ్లిన రోనాల్డ్ రోస్కు ఆర్థిక శాఖ కార్యదర్శిగ�
IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ డైరెక్టర్గా క�