IAS Transfers | తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించింది.
IAS Transfers | ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖల్లో ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వివిధ స్థాయిల్లో కొనసాగుతున్న ఐఏఎస్లను బదిలీ చేస్తూ వస్తుంది. తాజాగా మరో 11 మంది ఐఏఎస్ అధికారులతో ప�
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను (IAS Transfers) ప్రభుత్వం బదిలీ చేసింది. వాణిజ్య పన్ను శాఖ కమిషనర్ టీకే శ్రీదేవితోపాటు మరో ఏడుగురు ఐఏఎస్లను కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ�
AP News | ఏపీ పీసీబీ చైర్మన్ పదవికి మాజీ సీఎస్ సమీర్ శర్మ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ బాధ్యతలను సీఎస్ నీరభ్కుమార్కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
‘మార్పు’ అంటే రాష్ట్రంలో రెండు నెలలకోసారి ఐఏఎస్ల పోస్టింగ్ల మార్పు అన్నట్టుగా మారింది. ఓచోట కుదురుకోకముందే మరోచోటుకు బదిలీ అవుతుండడంతో అక్కడైనా సరిగా ఉంటామో? లేదోనని సదరు ఉన్నతాధికారులు పాలనపై దృష్�
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు �
IAS Transfers in Telangana | తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో పలువురు కలెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే తెలంగామలో జిల్లా కలెక్టర్లను మారుస్తూ ఉత్తర్వు�
AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ను ఎన్నికల కమిషన్ నియమించింది. విజయవాడ సీపీగా పీహెచ్డీ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించింది. గురువారం ఉదయంలోపు బాధ్యతలు చేపట�
AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ క్రాంతి రాణాన
ప్రభుత్వం పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాను ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా బదిలీ చేసింది.
IAS Transfers | తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.అలాగే ఒక ఐఎఫ్ఎస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశార�
Telangana | తెలంగాణలో ఏడుగురు సివిల్ సర్వెంట్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆరుగురు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్పోర్టు కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాశ్, ఎక్స�
ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణలో హెచ్ఎండీఏ ఎంతో కీలకం. మాస్టర్ప్లాన్ రూపకల్పన నుంచి మొదలుకొని వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు, కొత్త లే అవుట్లు, భారీ బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతులు, పట్టణ ప్రాంతాల్లో ప�