Sanitation Workers | హైడ్రా అధికారులు కార్మికులతో ప్రమాదకర స్థితిలో పనులు చేయిస్తున్నారు. నాంపల్లి, గోషామహల్ పరిధిలో హైడ్రా అధికారులు ఓపెన్ నాలాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ కార్మికులతో పని చేయిస్తున్న తీరు వారి పట్�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని సర్వే నంబర్లు 1002, 1003 నుంచి 1006 వరకు గల 17.12 ఎకరాల భూమి అదే గ్రామానికి చెందిన యాదయ్య, ఇతరుల పేరిట ఉన్నది.
సాధారణంగా ఏ పార్టీ నాయకుడైనా సరే, బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు తమ పార్టీ పాలసీలు, అవగాహనలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, బహిరంగ వేదికల మీద ప్రతి నాయకుడూ ఈ సూత్రాన�
Hydraa | అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చి ఓ ఆస్తి ప్రైవేట్దేనని తేల్చినప్పటికీ హైడ్రా అక్కడ జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోబ�
హిట్లర్ అనే పేరే ఎనభై ఏండ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. అలాంటివాడు మళ్లీ ఈ భూమ్మీద పుట్టొద్దని ప్రపంచ మానవాళి కోరుకుంటున్నది. చరిత్ర తెలిసిన ఎవరైనా రెండో ప్రపంచ యుద్దాన్ని ప్రస్తావిస్తూ జర్�
వర్షాలు మొదలవుతుండడంతో కృష్ణానగర్లో ఆక్రమణలు తొలగించేదెప్పుడు.. పూడికతీసేదెప్పుడు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు లైట్గా తీసుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
నైHyderabad Rains | రుతి రుతుపవనాల ప్రవేశంతో మంగళవారం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇన్నిరోజులు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, సాయంత్రం కురిసిన వ�
ఓఆర్ఆర్ పరిధిలోని జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు, సీఎంసీలో 76, ఎంఎంసీలో 74 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్కు వర్షాకాల అత్యవసర బృందం (మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్) నియమించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ వాటిని
రేవంత్రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో జనం బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్లో భూములు కొనాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, చెరువుల ఆక్రమణల పేరిట నోటీసులతో భయపెడుతున్న ప్రభుత్వం అ
Korremula | మేడ్చల్-మలాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెముల రెవెన్యూ గ్రామంలోని 867 సర్వే నెంబర్లో సుమారు 20.32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది.
ప్రపంచ నియంత హిట్లర్ తనకు స్ఫూర్తి అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకొన్నది.