పైసా పైసా కూడబెట్టి కాస్త భూమి కొనుక్కుంటే.. ప్రభుత్వ స్థలమంటూ హైడ్రా తమ భూములను అన్యాయంగా ఆక్రమించుకుందని దివ్యానగర్ ఫేస్-1 ప్లాట్ల యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు.
గచ్చిబౌలి టెలికాంనగర్ పేరిట బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 1982లో 32 ఎకరాల పరిధిలో అప్పటి హుడా అనుమతితో లే అవుట్ వేశారని ఇందులో 4వేల గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు.
HYDRAA | తాము గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని.. హైడ్రా అధికారులు తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలను చేపడుతున్నారని స్థానిక బాధితులు ఆరోపిస్తున్నారు.
High Court | హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా బతుకమ్మకుంట పరిధిలోని కట్టడాలను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించింది.
సున్నం చెరువు వద్ద సర్వే నిర్వహించడంతో పాటు గ్రామ సరిహద్దులు నిర్ధారించే వరకు వాళ్ల జోలికి వెళ్లొద్దని కోర్టు చెప్పినా హైడ్రా మాత్రం పనులు ఆపకుండా తవ్వకాలు జరుపుతూనే ఉంది.
HYDRAA | హైదరాబాద్ బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకాకపోతే నాన్ బెయిలబు�
అసలు హైడ్రా అధికారాలు ఏమిటి? ఇష్టానుసారంగా వ్యవహరిస్తే దాని చర్యలను నియంత్రించాల్సి వస్తుందని హైకోర్టు మరోమారు హెచ్చరించింది. కొన్ని నెలలుగా హైడ్రాకు సంబంధించిన కేసులను వింటున్నామని, ఒకో కేసు ఒకో రకంగ
హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలుపెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏమిటో చూపాల్సి వస్తుందని హెచ్చరించింది.