HYDRAA | హైడ్రా తీరుపై హైకోర్టు మండిపడింది. పలు వివాదాస్పద భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించి భూములు స్వాధీనం చేసుకున్నామంటూ ప్రకటించుకుంటున్న హైడ్రా వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులు ఇ�
HYDRAA | హైడ్రాకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏకపక్షంగా భవనాల కూల్చివేతకు ధర్మాసనం కళ్లెం వేసింది. ఏ విధివిధానాలు అనుసరించి కూల్చుతున్నారో తెలుపాలని ఆదేశాలు జారీచేసింది. జీ
హైదరాబాద్ పరిధిలోని సలం చెరువులో నిర్మించిన ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్లో 2026-27 విద్యాసంవత్సర అడ్మిషన్లు తమ తుది తీర్పునకు లో బడి ఉంటాయని హైకోర్టు సోమవారం తేల్చి చెప్పిం ది.
ప్రభుత్వానికి, రాజ్యాంగ ధర్మాసనాలైన కోర్టులకు హైడ్రా అతీతమా? ప్రభుత్వానికి సమాంతరంగా హైడ్రా పాలన సాగిస్తున్నదా? కోర్టుల కంటే తామే అధికమని హైడ్రా అనుకుంటున్నదా? అని రాష్ట్ర హైకోర్టు నిప్పులు చెరిగింది.
Hydraa | ‘పేదల ఇండ్లు కూల్చడమే హైడ్రా లక్ష్యమా?.. పెద్దోళ్ల ఇండ్లు చెరువుల్లో ఉన్నా పట్టించుకోరా?.. ప్రభుత్వ భూములు వందల ఎకరాల్లో ప్రైవేట్ కంపెనీలు వెలుస్తుంటే కండ్లు మూసుకున్నారా?.. నాదర్గుల్లో ఇంత జరుగుతు�
Hydraa | పేదల ఇండ్ల కూల్చబోమని చెబుతూనే మళ్లీ హైడ్రా విధ్వంసం సృష్టించడంపై బాధితులు ఆగ్రహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో ఆదివారం కూడా బుల్డోజర్లు దూసుకురావడంతో అధికారులపై బాధితులు �
సిద్దిపేట అంటేనే సీఎం రేవంత్రెడ్డికి కడుపుమంట ఉందని, ఈ ప్రాంతంపై వివక్ష చూపుతూ అన్యాయం చేస్తున్నాడని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
రాష్ట్రంలో హైడ్రా పనితీరు మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ప్రభుత్వ భూముల విషయంలో, ఐలాపూర్లోని భూముల విషయంలో హైడ్రా తీసుకున్న చర్యలపై సర్వత్రా చర్చ �
Hydraa | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు సిద్ధమైంది. శనివారం ఉదయం భారీగా పోలీసులు, హైడ్రా అధికారులు అక్కడకు చేరుకున్నారు. ప్రభుత్వ, ఇనాం భూముల్లో ఈ భవనాలను గుర్తించి వాటికి �
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి రాఘవ సంస్థను, తన కొడుకును ఈ ఉచ్చులో నుంచి కాపాడుకోవాలన్న తాపత్రయం స్పష్ట ంగా బయటపడిందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శాసనసభలో సీఎంతోపాటు మ
హైడ్రా తన పరిధిలో పని చేస్తుందా లేక పరిధిని అతిక్రమిస్తుందా అనే అంశంపై సీఎం సమీక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మార్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సూచించారు.