వర్షాలు మొదలవుతుండడంతో కృష్ణానగర్లో ఆక్రమణలు తొలగించేదెప్పుడు.. పూడికతీసేదెప్పుడు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు లైట్గా తీసుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
నైHyderabad Rains | రుతి రుతుపవనాల ప్రవేశంతో మంగళవారం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇన్నిరోజులు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, సాయంత్రం కురిసిన వ�
ఓఆర్ఆర్ పరిధిలోని జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు, సీఎంసీలో 76, ఎంఎంసీలో 74 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్కు వర్షాకాల అత్యవసర బృందం (మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్) నియమించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ వాటిని
రేవంత్రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో జనం బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్లో భూములు కొనాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, చెరువుల ఆక్రమణల పేరిట నోటీసులతో భయపెడుతున్న ప్రభుత్వం అ
Korremula | మేడ్చల్-మలాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెముల రెవెన్యూ గ్రామంలోని 867 సర్వే నెంబర్లో సుమారు 20.32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది.
ప్రపంచ నియంత హిట్లర్ తనకు స్ఫూర్తి అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకొన్నది.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పన్నేండేండ్లు అయింది. ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడలేని ఆంధ్రను తెలంగాణతో బలవంతంగా కలిపితే ఏం జరిగిందో స్పష్టంగా తెలిసి వచ్చింది. అయితే చరిత్ర పునరావృతమైంది. తెలంగాణ ప్రత్య�
Revanth Reddy | ‘యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించిన.. హైడ్రాతో ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇండ్లు కూల్చినం.. నగరంలో భయాన్ని పుట్టించినం’ అని బెంగళూరులో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన
Revanth Reddy | ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంతగా ముద్రపడిన అడాల్ఫ్ హిట్లర్ తనకు ఆదర్శమని, ఆయన కోర్ టీమ్ పేరు మీదుగానే హైడ్రా ఏర్పాటుచేశానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగంగా అంగీకరించడం అనేక విమ�
Hydraa | నిర్మాణాల కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రాకు ఎదురుదెబ్బ తగిలింది. కూకట్పల్లిలో గతవారం చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ను పాటించకపోవడంతో బాధితులే రంగంలోకి దిగారు.
కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ హైడ్రా చేస్తున్న పనులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా హైడ్రా మరోసారి పెడచెవిన పెట్టింది. తమ తీర్పు అందిన 24 గంటల్లోగా సదరు సంస్థ భూమిలో కూల్చివేతలకు ముందున్న స్థితిని కల్పిం
KTR | కంటోన్మెంట్లో ఆరువేల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తానని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. బాంబులేటి అబద్ధాలు చెప