High Court | హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా బతుకమ్మకుంట పరిధిలోని కట్టడాలను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించింది.
సున్నం చెరువు వద్ద సర్వే నిర్వహించడంతో పాటు గ్రామ సరిహద్దులు నిర్ధారించే వరకు వాళ్ల జోలికి వెళ్లొద్దని కోర్టు చెప్పినా హైడ్రా మాత్రం పనులు ఆపకుండా తవ్వకాలు జరుపుతూనే ఉంది.
HYDRAA | హైదరాబాద్ బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకాకపోతే నాన్ బెయిలబు�
అసలు హైడ్రా అధికారాలు ఏమిటి? ఇష్టానుసారంగా వ్యవహరిస్తే దాని చర్యలను నియంత్రించాల్సి వస్తుందని హైకోర్టు మరోమారు హెచ్చరించింది. కొన్ని నెలలుగా హైడ్రాకు సంబంధించిన కేసులను వింటున్నామని, ఒకో కేసు ఒకో రకంగ
హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలుపెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏమిటో చూపాల్సి వస్తుందని హెచ్చరించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదుర్కొంటున్న రెండో ఉప ఎన్నిక ఇది. జూబ్లీహిల్స్ కన్నా ముందు 2024, మే నెలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది. అయితే ప్రభుత్వ ధీమాలో రెండింటి మధ్య ఎ�
KTR | ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హైడ్రా రాక్షసిని తరిమికొట్టాలని ఈ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం.. వేల మంది ఇండ్ల�
‘హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అరాచకం చేశారు. వేలాది మంది పేదల ఇళ్లు కూల్చి వారి బతుకులను రోడ్డున పడేశారు. కేవలం పేదలనే లక్ష్యంగా దూసుకెళ్తున్న హైడ్రా బుల్డోజర్లు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు �
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారుకు బుల్డోజర్కు మధ్యనే పోటీ ఉందని, ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ పార్టీని పచ్చడి పచ్చడి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రజల చూపు జూబ్లీహిల్స్పైనే ఉంటే, జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ అవినీతి పాలనకు ఎప్పుడెప్పుడు గుణపాఠం చెపుదామా అని ఉత్సాహంతో చూస్తున్నారు.