రాష్ట్రవ్యాప్తంగా మద్యం టెండర్లు నత్తనడకన సాగుతున్నాయి. 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ వెలువడి 17 రోజులవుతున్నా, ఇప్పటివరకు 6,893 దరఖాస్తులే దాఖలైనట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించంది.
ఒకవైపు పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేసి.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పకడ్బందీగా ఫెన్సింగ్ వేస్తున్నది హైడ్రా. కానీ హైడ్రా వేసిన ఫెన్సింగ్ను తీసేసి, అక్కడ రేకులు పెట్టి సవాల్ విసురుతున్న రాజ�
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బడుగుజీవులకు దసరా సంబురం లేకుండా చేశాయి. పండుగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకుని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు భగ్గుమంటున్నారు.
HYDRAA | హైదరాబాద్ వాసులకు హైడ్రా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. అర్ధరాత్రి వేళ బస్తీలపై హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి.
హైదరాబాద్ నగర వాసులు హైడ్రా (HYDRAA) అంటేనే వణికిపోతున్నారు. వారాంతాలు వస్తే చాలు హైడ్రా అధికారులు బుల్డోజర్లకు పనిచెబుతున్నారు. ఆక్రమణల పేరుతో పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు.
HYDRAA | హైడ్రా, జీహెచ్ఎంసీ శాఖల మధ్య సమన్వయ లోపం మరోసారి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు ప్రభుత్వం అప్పగించడం, ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇర
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలోని బస్తీపై ఈ నెల 21నాటి ఉదయం హైడ్రా అధికారులు విరుచుకుపడ్డరు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాల్లో తొలిరోజునే ఇండ్లపైకి బుల్డోజర్ను తోలారు.
ఒక తాజా ఉదంతాన్నే చూస్తే, ఈ నెల 21వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో జరిగిన ఘటనలను గమనించండి. ఆ రోజు ఆదివారం. ఆ ప్రాంతానికి ఉదయం 7.30కి రెవెన్యూ, పోలీస్, జీహెచ�
పొద్దున లేస్తే నాటి నిజాం రాజులను విమర్శించడం ఇప్పుడొక ఆచారం. దాని సంగతి సరే, నేటి కాంగ్రెస్ పాలకులు సాగిస్తున్న అనాచారాల మాటేమిటనేది అసలు ప్రశ్న. వందేండ్ల క్రితం వరదలతో మూసీ ప్రళయ తాండవం చేస్తే ప్రజలు �
మూసీ అభివృద్ధి పేరుతో అక్రమ నిర్మాణాలంటూ నిర్దాక్షిణ్యంగా పేదల ఇండ్లను కూల్చిన అధికారులు, బడాబాబుల ఆక్రమణలోని నిర్మాణాల జోలికి మాత్రం పోవడం లేదు. నిరుపేదల బతుకులెంత? అడిగేవారెవరు? అన్న ధీమాతో జేసీబీలు,
హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. కానీ వరద విపత్తులో హైడ్రా పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మూసీ ఉగ్రరూపం దాల్చి
ఎడతెరిపిలేని వానతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద చేరి కాలనీలు, బస్తీల ప్రజలు అవస�
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్- బ్రాహ్మణపల్లి మధ్య కల్వర్ట్ వద్ద తవ్విన రోడ్డును యధాతథంగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఆ మార్గంలో అలుగు �