దశాబ్దాలుగా వరద నీటి సమస్యను ఎదుర్కొంటున్న నాగమయ్యకుంట బస్తీ వరద నీటి సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. నాలా మధ్యలో ఇరుకుగా ఉన్న తూములను తొలగించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో వరద నీటి సమస్య పరిష్కా�
పరిపాలన అంశాలను సమర్థవంతంగా కొనసాగించాలని మేడ్చల్ జిల్లా అదన పు కలెక్టర్ అభిషేక్ అగస్త్య కొంపల్లి మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గురువారం కొంపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి నిర్మాణాలతో పా
కొన్ని ఏండ్లుగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం మీదుగా ఉన్న లైను ద్వారా వరదనీరు ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో వచ్చి చేరేవి. ఆ నీటిని క్రమబద్ధీకరించేందుకు రూ.20లక్ష�
ఎర్రగడ్డ డివిజన్ గులాబీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఉల్లాసవంతమైన వాతావరణంలో జరిగింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ సంబురాలకు ఎర్రగడ్డ జనప్రియ పక్కనున్న మైదానం వేదికైంది.
కూకట్పల్లి నియోజకవర్గం గత ఎనిమిదేండ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృషి ఫలితంగా దీర్ఘ�
శేరిలింగంపల్లి సర్కిల్ -20లోని కొండాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కాలనీలు, బస్తీల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కోట్ల రూపాయల
వనస్థలిపురంలోని జింకల పార్కుకు కాలుష్యం ఇబ్బంది పెడుతున్నది. ఆటోనగర్ నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా జింకల పార్కులోని కుంటల్లోకి చేరుతుండటంతో మూగజీవాలకు ప్రాణసంకటంగా మారింది.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేటు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది నాణ్యమైన విద్యను అందజేస్తున్నామన
పోలీస్ కో ఆపరేటివ్ సొసైటీని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నడపాలని, పోలీసు పిల్లలు సివిల్ సర్వీస్, గ్రూప్లలో మంచి ఉద్యోగాలు సాధించే విధంగా నిరంతరం ప్రోత్సహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భ�
కంటివెలుగు రెండో దశ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతున్నది. రెండు రోజుల క్రితం కంటి వెలుగు ఏర్పాట్లపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు జరిపిన సమీక్షా సమావేశంలో జారీ చే�
హైదరాబాద్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఆరు నెలలుగా సీజ్ చేసిన మాదకద్రవ్యాలను గురువారం దుండిగల్లోని రాంకీ సంస్థలో పోలీసులు నిర్వీర్యం చేశారు.
విదేశాలలో ఉండే భారతీయులకు.. వారి బంధువులకు తక్కువ ధరకు విమాన టికెట్లు సమకూరుస్తామంటూ సైబర్ నేరగాళ్లు నయా మోసాలకు తెరలేపారు. గడిచిన నెల రోజుల్లోనే నేరగాళ్లు ఎనిమిది మందిని మోసగించి లక్షలు దోచుకున్నారు.
భాగ్యనగరం చారిత్రక సౌందర్యానికి ప్రతీక. వందల ఏండ్ల చరిత్రకు నిలువుటద్దం.. ఎన్నో అద్భుతమైన కట్టడాలు, సృజనాత్మక, కళాత్మక నిర్మాణాలకు సాక్షీభూతం. అలనాటి సంపదలో అత్యంత ప్రాధాన్యం ఉన్నవి మెట్ల బావులే. సమైక్య �
చనిపోయిన పెంపుడు కుక్కల అంత్యక్రియలకు ఇక నుంచి ఇబ్బందులు ఉండవు. అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకాలు మరణిస్తే ఎక్కడ పూడ్చాలో తెలియక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.