ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు తల్లితో పాటు కుమారుడు, కూతురు దుర్మరణం దూలపల్లిలో ఘటన కుత్బుల్లాపూర్, నవంబర్ 10 : దూలపల్లిలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ క�
వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాటం మంత్రులు మహమూద్ అలీ, తలసాని ఇందిరా పార్కు వద్ద ధర్నా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ముషీరాబాద్, నవంబర్ 10: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగితే ప్రోత
సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ): విద్యార్థులను ఓటరు నమోదు కార్యక్రమంలో భాగం చేసే విధంగా అన్ని కాలేజీలకు నోటీసులు పంపాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్ గోయల్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్క
సిటీబ్యూరో/మెహిదీపట్నం, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ) : ఉత్తర భారతీయులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఛఠ్ పూజను గ్రేటర్లో కన్నులపండువగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వం 29 ప్రాంతాల్లోని చెరువుల వద్ద ప్రత్�
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి : తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతంఖైరతాబాద్, నవంబర్ 10 : పంట కొనుగోలుపై గగ్గోలు పెడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి ప్రభుత్వంపై ఒత్
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : చంచల్గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్గా ఎన్ శివకుమార్గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చ
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 10: తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేందర్రెడ్డి ఎన్నికయ్యారు. అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం నిర్వహించారు. ఈసమావేశంల�
బొల్లారం, నవంబర్ 10: మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(ఎంసీఈఎంఈ) ఇండియన్ ఆర్మీ అత్యంత ప్రతిష్టాత్మకమైన సాంకేతిక శిక్షణ సంస్థల్లో పేరుగాంచినది. ఎంసీఈఎంఈ 2020లో న్యాక్ అక్�
అమీర్పేట్, నవంబర్ 10 : పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని తెలంగాణ సర్కిల్ హెడ్ క్వార్టర్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ టి.ఎం.శ్రీలత పేర్కొన్నారు. ఫై స్టార్ పోస్టాఫీసుగా గుర్తింపు తెచ్చు�
ముషీరాబాద్, నవంబర్ 10: నిఘంటు రూపకర్త సీపీ బ్రౌన్ జయంతిని బుధవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో నిర్వహించారు. తెలంగాణ సమాచార ముఖ్య కమిషనర్ బుద్దా మురళి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రౌన్ చిత్ర పటానికి పూల�
ముషీరాబాద్, నవంబర్ 10: తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎం.నర్సయ్య రెండవసారి ఎన్నికయ్యా రు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో రాష్ట్రస్థాయి వి�
Hyderabad | తన ఇంటి ముందున్న చెట్టును నరికేసినందుకు ఓ వ్యక్తికి తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు రూ. 12 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన దిల్సుఖ్నగర్ పరిధిలోని చైతన్యపురిలో చోటు చేసుకుంది. ఓ �
Hyderabad | నగరంలోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ యువతిపై కత్తి దాడి జరిగింది. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తర�
వినోద్ కుమార్ | తెలంగాణ రాష్ట్ర మరాఠా మండల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్తో బుధవారం మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు.