హైదరాబాద్లో11 శాతం పెరిగిన ధరలు న్యూఢిల్లీ, ఆగస్టు 30: దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు రెండంకెల స్థాయి వరకు అ
హైదరాబాద్ : సికింద్రాబాద్, ఫలక్నుమా, శివరాంపల్లి రైల్వే లైన్లో శాస్త్రిపురం వద్ద ఆర్ఓబీ, ఆర్యూబీ గ్రేడ్ వేరు చేసే నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఈ నెల 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు వట్టెపల్లి రూట్
హైదరాబాద్ : గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం
హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాంలోని మూడు నగరాలైన హనోయి, హోచిమిన్, డానాంగ్లకు వియట్ జెట్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్ను అక్టోబర్ నుంచి �
Heavy rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర–దక్షిణద్రోణి తూర్పు విదర్భ నుంచి దక్షిణ
హైదరాబాద్ : మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధి పద్మారావు నగర్ పార్క్లో జీఎచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి గణపతి �
తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధి, ఇక్కడ అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివార
‘కనీసం 14 ఫీట్ల ఎత్తు ఉండాలె.. గల్లీల్లో ఏ వినాయకుడు లేని విధంగా బాగుండాలి.. ఈ విషయంలో తగ్గేదేలే’ అంటూ వినాయక ప్రతిమల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నది యువత. చవితి పండుగకు మరో నాలుగు రోజులే ఉండటంతో.. పది రోజుల ముంద
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో సామూహిక అత్యాచారం
హైదరాబాద్ : పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకోస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా �
Government City College | విద్య, వైద్యం, రాజకీయం, సాహిత్యం, కళలు, క్రీడలు.. ఆ తరగతి గదులు నేర్పని విద్య లేదు. ఆ ఆవరణకో మహత్తు ఉంది. పట్టాతోనే సరిపెట్టుకోదు. గెలిచితీరాలనే పట్టుదలనూ పెంచుతుంది. ఆటగాడికి పతకాల పంట పండిస్తుంది. �