డివిజన్లో నెలకొన్న పెండింగ్ అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో డీసీ దశరథ్�
నలభై ఏండ్లుగా నానుతున్న ముస్లిం శ్మశాన వాటికకు స్థలం కేటాయింపు గురువారం ఎట్టకేలకు పూర్తైంది.కొత్త శ్మశాన వాటికకు స్థలం కావాలని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారి కల నెరవేరబోతున్నది. ఎమ్మెల్యే కాలేరు వెం
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని టీఆర్ఎస్ నాయకుడు చామకూర భద్రారెడ్డి అన్నారు.గురువారం ఘట్కేసర్ మున్సిపాలిటీ 9వ వార్డులో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం భద�
వ్యాపార లైసెన్స్ తీసుకున్న దుకాణాదారులు హరితహారం గ్రీన్ ఫండ్ కింద రూ. వెయ్యి చెల్లించాలని ఎంపీవో మంగతయారు తెలిపారు. అంకిరెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయంలో ఓ వ్యక్తి వ్యాపారం కోసం గురువారం లైసెన్స్ ఫీ
సేకరించిన వ్యర్థాల రీసైక్లింగ్.. అక్కడే ఏజెన్సీలు ఖరారు, త్వరలోనే పనులు అనుమతి లేని చోట వ్యర్థాలు వేస్తే జరిమానాలు తప్పవు సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): నగరంలో రోడ్లపై వేస్తున్న వ్యర్థాల నివారణకు జీ�
సమావేశంలో కలెక్టర్ హరీశ్ పాల్గొన్న ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మేడ్చల్, జూలై7(నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీల పై జరుగుతున్న దాడులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా �
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారంలో త్వరలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ (పారిశ్రామికవాడ)కు సం బంధించిన భూమిని టీఎస్ఐఐసీ బదాలయింపు పక్రియ ప్రారంభమైంది. తలకు రూ.32 లక్షల చొప్పున అందజేశారు.
దేశంలోని యువతలో డిజిటల్ నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, సమగ్ర పద్ధతిలో సంబంధిత కృత్రిమ మేధస్సు స్కిల్ సెట్తో వారిని కలుపుకొని శక్తివంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా డిపా�
తెలుగు సాహిత్య ప్రక్రియల ద్వారా నిబద్దతతో సమాజాన్ని జాగృతం చేస్తున్న రచయితలను గుర్తించి సత్కరించడం ముదావహమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు.
యూఎస్పీసీ పోరాటం ఉపాధ్యాయుల కోసం మాత్రం కాదని, ప్రభుత్వ విద్యారంగ రక్షణ కోసమని ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు (పీవో-2018) ప్రకారం బదిలీల�
అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. శ్మశాన వాటికకు సమాచారం అందించారు. బంధు, మిత్రులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఆ వ్యక్తి ఒక్కసారిగా చేయి కదిలించ
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 7: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్ష ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో