కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్లో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆరోపించారు. అఖిల భారత మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ)2వ జాతీయ మ�
వచ్చే 40 ఏండ్లకు సరిపడా నీటి వనరులను కలిగి ఉన్నామని, 5 ఏండ్ల పాటు కరువు తాండవించినా గ్రేటర్కు నీటి సరఫరా చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జలమండలి ఎం.డి దాన కిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట్లోన�
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) ఫారెస్ట్లో అసలు ఎన్ని పులులు ఉన్నాయి? ఉన్నవాటిలో మగ పులులు ఎన్ని? ఆడ పులులు ఎన్ని? పులి పిల్లలు ఎన్ని? పెద్దవి ఎన్ని? ఏటీఆర్లో 18 పులులే ఉన్నాయా? 21 ఉన్నాయని మరికొందరూ.. 23 ఉ�
hyderabad | వివాహేతర సంబంధం కేసులో ఓ ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన
Hyderabad | హైదరాబాద్ నగరవాసులకు రాబోయే 40 సంవత్సరాల పాటు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉందని వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ తెలిపారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య
hyderabad | ఓ గర్భిణి నెలలు నిండకముందే బిడ్డకు జన్మనిచ్చింది. అనేక సమస్యలతో పుట్టిన ఆ పసికందుకు రెండున్నర నెలల పాటు చికిత్స అందించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్
minister ktr | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో ఓ ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రదేశం ఎక్కడ ఉందో గెస్ చేయగలరా? అని నెటిజన్లను కేటీఆర్ ప్రశ్నించారు. ఆ
Pedda Amberpet | పెద్దఅంబర్పేట వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ కారు.. పెద్దఅంబర్పేట వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది.
మనిషిగా బతికినంతకాలం నలుగురితో మంచితనంగా ఉంటే.. ఆ మంచితనమే మనల్ని, మన కుటుంబాన్ని బతికిస్తుంది అంటారు పెద్దలు. ఈ నానుడిని నిజం చేసి చూపిందో కాలనీ. ఓ నిరుపేద కుటుంబానికి మేమున్నామని నిలబడింది. ఆ నిరుపేద వ్�
CM KCR Pressmeet | బీజీపీ విభజన రాజకీయాలు చేస్తోంది. భారత్ను ఆకలిరాజ్యంగా మార్చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద సంస్థలపై బీజేపీకి గౌరవం లేదు. ఎవరినైనా బెదిరించగలం..ఏదైనా చేయగలమనే ధోరణిలో �
Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ప్రతి అంశంపై కేటీఆర్ స్పందిస్తుంటారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర
Maram Srinivas, | సీనియర్ జర్నలిస్టు మారం శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ( పీహెచ్డీ ) అందుకున్నారు. 50 ఏండ్లలో విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల విద్యార్థుల చార�