వారంతా నిరుపేదల కుటుంబాల పిల్లలు. కార్పొరేట్ వసతులు వారికి కానరావు. తల్లిదండ్రులు కూలీనాలి చేసుకునే జీవితం. ఇలాంటి వారి పిల్లల కోసం కోవే సంస్థ ప్రభుత్వ సహకారంతో నగరంలో పలు ప్రాంతాల్లో ఉచితంగా డేకేర్ స
తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మంజూరుచేసిన ఆసరా పించన్ల కార్డులను తీసుకునేందుకు వెళ్లిన తమను సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ భర్త, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కాపు రవీందర్ రెడ్డి, అతని అనుచరులు ఇ�
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అడ్మిన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కె.రాజేంద్ర గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ�
హైదరాబాద్ : పండుగలను గొప్పగా జరుపుకోవాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద బోనాల ఉత్సవాల నిర్�
హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నగరంలో 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. పలు పనుల కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్త
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలోని గండిపేట జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పా�
హైదరాబాద్ : సికింద్రాబాద్ రాంగోపాల్పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. నల్లగుట్ట జే బ్లాక్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత�
అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 'థాయ్ ట్రేడ్ ఎక్స్పో'కు తొలిసారి వేదిక కానుంది. హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 2(శుక్రవారం)న మొట్టమొదటిసారిగా "థాయ్ ట్రేడ్ ఎక్స�
పర్యాటకశాఖకు బకాయిలు చెల్లించని లీజుదారుల సంస్థలను తక్షణమే జప్తుచేసి, వాటిని పర్యాటకశాఖ అధ్వర్యంలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు.
హైదరాబాద్కు చెందిన ఏరోస్పెస్ స్టార్టప్ స్కైరూట్ ఏకంగా రూ.403 కోట్ల(51 మిలియన్ డాలర్ల) నిధులను సమీకరించింది. సిరీస్-బీ ఫండింగ్లో భాగంగా ఈ నిధులను సింగపూర్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న జీ
విదేశీ పర్యాటకులను ఆకర్షించాలి సన్నాహక భేటీలో శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పర్యాటక వైభవాన్ని చాటేలా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు పాఠశాలలకు చెందిన టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మాసాబ్ ట్యాంట్లోని ప్రభుత్వ ఏఏఎస్ఈ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రమాదేవి, హైదరాబాద్ జిల్లాలోని
ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశామని, వాటి సంబంధిత లేఖలు పార్సిల్ రూపంలో వస్తాయని కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు చెబుతుంటారు. వాటిని ఒకసారి తెరిచి, అందులో ఏముందో చెక్ చేయండి. అందరినీ అనుమానించలేం. అత్యంత ర�