హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఆస్ట్రియా సంస్థ రేపు ప్రారంభించనున్నరాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలోని ప్రపంచ దిగ్గజ సంస్థ ‘అల్ప్లా’ హైదర�
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లోని స్కేడా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రతి జిల్లా, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటుచేసినట్టు ఎస్
మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు ఓ మహిళకు తుపాకీ గురిపెట్టి..లైంగిక దాడికి పాల్పడటం పోలీస్ వర్గాల్లో కలకలం స్పష్టించింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు నివేదిక అందించడంతో నాగేశ్వరరావును సస�
వారంతా.. బంగారు భవిష్యత్తుకు కలలు కన్నారు.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడ్డారు. ఏన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి... పట్టుదలతో అనుకున్నది సాధించి తమ భవితకు బాట లు వేసుకోవడంతో పాటు తమ తల్లిదండ్రులు తమపై పెట్�
హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నిన్నటి మాదిరిగానే ముసురు పట్టింది. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం క�
దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు త్వరగా అనుమతులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్)కు రాష్ట
అత్యంత నైపుణ్యం, అధిక సగటు వేతనాలిచ్చే వైట్ కాలర్ జాబ్స్కు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. ఈ ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది.
హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, ఓయూ క్యాంపస్, లాలాపేట, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లో వర్షం కురు
హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. దుబాయి నుంచి EK-526 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి 2290 గ్రాముల బ�