రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 556 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. 110 మంది వాహనదారులను న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు
హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లో సర్వీస్ చార్జి విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల స్పష్టం చేసింది. బిల్లులో సర్వీస్ చార్జి యాడ్ చేస�
ప్రపంచస్థాయి మౌలిక వసతులను సమకూర్చే యత్నంలో ప్రభుత్వం నగరంలో పెద్ద ఎత్తున చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భూసేకరణ అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. తెలంగాణ రాక ముందు భూసేకరణకు ఏండ్లకు ఏండ్లు పట్�
వేరెవరో చేతబడి ప్రయోగం చేయడం వల్లే తన జీవితంలో దరిద్రం తాండవిస్తున్నదన్న మూఢ నమ్మకమే ఉప్పల్లో పూజారిని, అతడి కుమారుడిని హత్య చేయించిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఉప్పల్లో జరి�
అలయ్ బలయ్ తెలంగాణలో విశిష్టమైన సంస్కృతికి ప్రతీక అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అబిడ్స్ బొగ్గ�
Uppal Murder | ఉప్పల్ జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. ఎస్ఐ ఉద్యోగం కోసం చేసిన పూజలు ఫలించలేదు. అంతే కాకుండా ఏ పూజారి అయితే ఎస్ఐ ఉద్యోగం కోసం పూజ చేశాడో.. అతనే చేతబడి
Terror Attack | హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. జాహెద్, సమీయుద్దీన్, హసన్లను సిట్ అధికారులు విచారించారు. ఈ నెల 12 నుంచి ఈ విచారణ జరుగుతోంది.
కడవరకు కలిసి ఉంటానని ప్రమాణం చేసి భార్యను.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను బలవన్మరణం చెందాడు. ఈ దారుణం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రముఖ ఫార్మా సంస్థ ‘రోచె’ తన గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను విస్తరించింది. హైదరాబాద్లో రెండవ డాటా అనలిటిక్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. డాటా సైన్స్, అడ్వాన్స
గ్రామానికి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్ విద్యార్థులతో కలిసి సోమవారం మేడ్చల్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.