సుందరయ్య పార్కులో రూ.42 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ చిక్కడపల్లి, ఆగస్టు 22: పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. బాగ్ల�
మెహిదీపట్నం, ఆగస్టు 22 : ప్రజలకు అభివృద్ధిని అందించి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్షనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం నాంపల్లి ఎమ
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శామీర్పేట, ఆగస్టు 22 : గ్రామాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నదని, ఇది తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమైందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్ల�
బోయిన్పల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు విద్యార్థులకు బహుమతులు అందజేసిన మర్రి , జక్కుల సికింద్రాబాద్, ఆగస్టు 22: విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తిని పెంపొం�
హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో దారుణం జరిగింది. వట్టేపల్లి మొఘల్స్ కాలనీలో ఇద్దరు స్నేహితుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కత్తిపోట్ల వరకు చేరింది. మోటార్ సైకిల్ విషయ�
Traffic restrictions | స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నేడు ముగియనున్నారు. ఇందులో భాగంగా ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న గౌరవ వందనానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో నగరంలోని పలు చోట్ల
స్టూడెంట్ వీసాపై తొమ్మిదేళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లిన హైదరాబాదీ వంశీ రెడ్డి చింతా రెడ్డి.. ఇటీవల కన్నుమూశారు. ఆష్బర్టన్లో డైరీ ఫామ్ మేనేజర్గా పనిచేసిన వంశీ న్యూజిలాండ్లోనే మరణించారు. ఆయన మృతదే�
చిత్ర పరిశ్రమ తమకు ఎంతో పేరు ప్రతిష్టలు, సంపద ఇచ్చిందని, ఆ పరిశ్రమకు తిరిగి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు హీరో చిరంజీవి అన్నారు. ఇలా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కలిగే సంతృప్తి తన సినిమా సూపర్ హిట�
వచ్చే మూడేండ్లలో అందుబాటులోకి తీసుకురానున్న యూఏఈ సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 20: యూఏఈకి చెందిన లులూ గ్రూపు తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే ఐదు నగరాల్లో మాల్స్ను నిర్వహిస్తున్న సంస్థ..వ�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సినిమా థియేటర్లలో ఉదయం ఆట గాంధీ చిత్రాన్ని చూపిస్తున్నది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయా�
తెలంగాణ నాడు ఎండిన పొలాలతో సతమతమైతే.., నేడు నిండిన చెరువులతో పచ్చని పైర్లతో పరవశించిపోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ నగర తొలి మేయర్గా నగర అభివృద్ధికి, ముదిరాజ్ల ఐక్యత కోసం కృషి చేసిన కొరివి కృష్ణస్వామి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఎక్సైజ్