చిత్ర పరిశ్రమ తమకు ఎంతో పేరు ప్రతిష్టలు, సంపద ఇచ్చిందని, ఆ పరిశ్రమకు తిరిగి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు హీరో చిరంజీవి అన్నారు. ఇలా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కలిగే సంతృప్తి తన సినిమా సూపర్ హిట�
వచ్చే మూడేండ్లలో అందుబాటులోకి తీసుకురానున్న యూఏఈ సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 20: యూఏఈకి చెందిన లులూ గ్రూపు తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే ఐదు నగరాల్లో మాల్స్ను నిర్వహిస్తున్న సంస్థ..వ�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సినిమా థియేటర్లలో ఉదయం ఆట గాంధీ చిత్రాన్ని చూపిస్తున్నది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయా�
తెలంగాణ నాడు ఎండిన పొలాలతో సతమతమైతే.., నేడు నిండిన చెరువులతో పచ్చని పైర్లతో పరవశించిపోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ నగర తొలి మేయర్గా నగర అభివృద్ధికి, ముదిరాజ్ల ఐక్యత కోసం కృషి చేసిన కొరివి కృష్ణస్వామి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఎక్సైజ్
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన యేలేటి ప్రీతమ్రెడ్డి..భారత బాస్కెట్బాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టెహ్రాన్(ఇరాన్) వేదికగా ఈ నెల 21 నుంచి 28 వరకు జరిగే ఫిబా అండర్-18 ఏషియన్ బాస్కెట్బాల్ చాంపియన�
హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, సబర్బన్కు సంబందించిన మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 21న (ఆదివారం) రద్దు చేసినట్లు శుక్రవారం దక్షిణ మ�
హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. పలు బస్తీల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళనకు గుర
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ వేడుల్లో భాగంగా ఈ నెల 21న చేపట్టిన ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీ�
హైదరాబాద్: అంబర్పేటలోని ఒక ప్రైవేట్ కాలేజీలో షాకింగ్ ఘటన జరిగింది. ఈ కాలేజికి చెందిన నారాయణస్వామి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. సదరు విద్యార్థికి �
హైదరాబాద్ : పదోన్నతి ఉత్తర్వులు కావాలంటే.. తనకు లంచం ఇవ్వాల్సిందేనని అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి డిమాండ్ చేశారు. దీంతో బాధిత ఉద్యోగిని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం లంచం తీసు�