హైదరాబాద్ : భార్య పుట్టింటికి వెళ్లిందని తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పీ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్�
హైదరాబాద్ : ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రాజాసింగ్ను నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు మంగళ్హ�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బొల్లారం పోలీసు స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్పై పలు పోలీసు స్టేషన�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు రాజాసింగ్ను సాహినాయత్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు క్రమ
హైదరాబాద్: నేడు హైదరాబాద్లో మరో వంతెనను ప్రారంభించనున్నారు. అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 11 గంటలకు చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభంకానుంది. �
నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం కానుంది. నీటి విడుదల ఉత్తర్వుల కోసం త్రిసభ్య కమిటీ భేటీ అవుతుంది. దీని కోసం హైదరాబాద్ జలసౌధలో రెండు కమిటీలు సమావేశం అవుతాయి. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల వి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన విన్సైప్లె సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ (జీడీసీ)ను ఏర్పాటు చేయనున్నది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జ�
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 22: రానున్న పాతికేళ్లలో విద్య, వ్యవసాయం, ఆర్థికం, సాంకేతిక రంగాల్లో భారతదేశం సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా స
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ రవీంద్రభారతి, ఆగస్టు 22: ఓసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఓసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 24న చేపట్టిన ఛలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్న�
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హిమాయత్నగర్, ఆగస్టు 22: సమాజానికి దివంగత మాజీ కొత్వాల్ రాజాబహదూర్ వెంకటరామ రెడ్డి అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శమని నగర పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ అన్నారు. ర�
రియాక్టర్ పేలడంతో ఎగిసిపడిన మంటలు ఏడుగురు కార్మికులకు గాయాలు ముగ్గురి పరిస్థితి విషమం పది ద్విచక్రవాహనాలు దగ్ధం సుమారు రూ.12 కోట్ల ఆస్తి నష్టం జీడిమెట్ల, ఆగస్టు 22: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని �
హైదరాబాద్తో పాటు ఇతర రాష్ర్టాలకు సరఫరా అంత్రరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ పోలీసులు రూ. 1.3 కోట్ల విలువైన 590 కిలోల గంజాయి స్వాధీనం సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కూరగాయల మాటున గంజాయి స్మగ్ల