హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 29వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఈనెల 27, 28 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవక�
హైదరాబాద్ : 44 ఏండ్ల తర్వాత రంగారెడ్డికి జిల్లాలోనే జిల్లా కేంద్రం అందుబాటులోకి రానుంది. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పాటుకాగా అప్పటి నుంచి హైదరాబాద్లోనే రంగారెడ్డి జిల్లా కేంద్రం ఉండడం గమనార్హం. చిన్న జి�
హైదరాబాద్ : జర్నలిస్టుల ఇండ్ల సమస్యను పరిష్కరించిన భారత అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసు�
హైదరాబాద్ : బస్తీల సుస్తీ పోగొట్టాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆ�
హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో పరిస్థితిని నగర పోలీస్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. గురువారం వేకువజామున ఉదయం 3 గంటల ప్రాంతంలో శాలిబండలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. గత రా�
ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ పోలీస్ సూచనలు సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): పాతనగరంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పాత నగరం, మలక్పేట, ఎల్బీనగర్ వైపు పురానాపుల్ బ్రిడ�
తొమ్మిదేండ్లలోపు పిల్లలే వైరస్ బాధితులు పొరుగు రాష్ర్టాల్లో నమోదవుతున్న కేసులు అప్రమత్తమైన రాష్ట్ర వైద్యాధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే రకరకా�
సోషల్ మీడియాపై గట్టి నిఘా శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి సమీక్ష సమావేశంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, సోషల్ మీడియాలో శాం
నేడు రంగారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవం కొంగరకలాన్కు సీఎం కేసీఆర్ రాక అధికారులతో సమీక్ష, అనంతరం బహిరంగ సభ పూర్తయిన సభా వేదిక, పార్కింగ్ ఏర్పాట్లు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి జిల�
బీజేపీ పాలనలో భావ ప్రకటనకు ముప్పు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హిమాయత్నగర్, ఆగస్టు 24: కేంద్రంలో అధికారంలో ఉన్న అతివాద మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ, ప్రజాస్వామ్యా�
నాగిశెట్టిపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మతం ముసుగులో పంచాయితీలు పెడుతున్నది బీజేపీ శామీర్పేట, ఆగస్టు 24: పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, తెలంగాణలోని 12,700 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చి
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కోఠి మహిళా కళాశాలలో ఘనంగా నేషనల్ యూత్ పార్లమెంటరీ-2022 సుల్తాన్బజార్, ఆగస్టు 24: నేటి సమాజానికి అనుగుణంగా విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్�
కేంద్రాల వద్ద ఏర్పాట్లపై సీపీ మహేశ్ భగవత్ సమీక్ష సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, పరీక్ష రాసేందుకు వచ్చే వారు నియమ న�
ఇక నుంచి సెక్షన్ల వారీగా టెండర్లు ఏఎంఎస్ విధానం అమలుకు శ్రీకారం దుబారా కట్టడితోపాటు పారదర్శకంగా పనులు తొలిసారి వాటర్బోర్డులో అమలు సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తేతెలంగాణ) : జలమండలి నిర్వహణలో నూతన విధానాని�