హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో సామూహిక అత్యాచారం
హైదరాబాద్ : పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకోస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా �
Government City College | విద్య, వైద్యం, రాజకీయం, సాహిత్యం, కళలు, క్రీడలు.. ఆ తరగతి గదులు నేర్పని విద్య లేదు. ఆ ఆవరణకో మహత్తు ఉంది. పట్టాతోనే సరిపెట్టుకోదు. గెలిచితీరాలనే పట్టుదలనూ పెంచుతుంది. ఆటగాడికి పతకాల పంట పండిస్తుంది. �
చాంద్రాయణ గుట్ట వద్ద 674 మీటర్ల పొడవు, రూ. 45.29కోట్లతో ఇరువైపులా నాలుగు లేన్లతో విస్తరించిన ఫ్లై ఓవర్ను శనివారం ఉదయం 11 గంటలకు హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు.
డ్రగ్స్ విక్రయిస్తూ.. తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.3.92లక్షల విలువైన 13 గ్రాముల కొకైన్, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున
భాగ్యనగరవాసులు మరోసారి సమైక్యతను చాటారు. అన్నపూర్ణ లాంటి హైదరాబాద్లో వివాదాలతో కాకుండా వివేకంతో వ్యవహరిస్తామని రుజువు చేశారు. క్లిష్ట సమయంలో పరిణతి ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. ప్రశాంతతే తమ�
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డ్రీమ్, గ్రీన్సిటీ తదితర కాలనీల్లో బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా�
హైదరాబాద్ : డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని మాదాపూర్ ఎస్వోటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3.92 లక్షల విలువ చేసే 13గ్రాముల కొకైన్తో పా�
హైదరాబాద్ : ఈ నెల 31వ తేదీన వినాయచ చవితిని పురస్కరించుకొని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉచితంగా ఒక లక్ష మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను హె�
హైదరాబాద్ : దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీజీని స్మరించుకోవాల్సిన బాధ్యత మన పై ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధి ఎంజీ రోడ్లోన�
ఇటీవల కరోనా నుంచి కోలుకుందా మహిళ. కానీ ఆమె ఆరోగ్యం మాత్రం ఏమాత్రం కుదుటపడలేదు. కరోనా పంజా నుంచి తప్పించుకున్నానని సంతోషించేలోపే బ్లాక్ ఫంగస్ దాడి చేసింది. దీంతో శరీరంలో కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. ముక�
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూ సేకరణ చేయటానికి మరో నాలుగు క్యాపిటల్ ‘ఏ’ గెజిట్లను కేంద్ర రోడ్డు రవాణా శాఖ విడుదల చేసింది. సంగారెడ్డి ఆర్డీవో పరిధిలో 195 హెక్టార్లు, భువనగిరి ఆర్డీవో పరిధిలో 199 హెక్�