హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు పాఠశాలలకు చెందిన టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మాసాబ్ ట్యాంట్లోని ప్రభుత్వ ఏఏఎస్ఈ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రమాదేవి, హైదరాబాద్ జిల్లాలోని
ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశామని, వాటి సంబంధిత లేఖలు పార్సిల్ రూపంలో వస్తాయని కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు చెబుతుంటారు. వాటిని ఒకసారి తెరిచి, అందులో ఏముందో చెక్ చేయండి. అందరినీ అనుమానించలేం. అత్యంత ర�
కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని స్పోర్ట్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు పది లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన జమీల్ గత పది సంవత్సరాలుగా కోఠ
టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందుబాటుల�
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం సేవించి వచ్చి దాడిచేయడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
గణేశ్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 74 కొలనులను సిద్ధం చేశారు. చెరువులు, కుంటలతో పాటుగా ప్రత్యేకంగా కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఈ సారి పుణే తరహాలో 24చోట్ల పోర్టబుల్ వాటర్ ట్యాంక్�
గ్రేటర్వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జూలైలో విస్తారంగా వర్షాలు కురవగా, వాతావరణం చల్లబడింది. కొద్దిరోజులుగా ఎండలు తీవ్రం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి
వరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల సందర్భంగా రాత్రి సమయంలో అన్ని జోన్లలో
హైదరాబాద్ : గణేష్ నవరాత్రులలో భాగంగా మూడో రోజు నుంచి నిమజ్జనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్ల
హైదరాబాద్ : గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదు అవుతుండటంతో ఉక్కపోత పెరిగింది. అయితే ఆకాశంలో మేఘాలు లేకపోవడం �
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్గూడలో విషాదం చోటు చేసుకుంది. వివాహిత నాగలతా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. సుధీర్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఆమె సూసైడ్నోట్లో ప�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో తెలంగాణ స్టేట్ టెన్నిస్ చాంపియన్ (2021) గార్లపాటి ప్రణిత పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ �
హైదరాబాద్ : ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఆయన బుధవారం ఖైరతాబాద్ గణనాథుడిని మేయర్ గద్వాల్ విజయ