Kukatpally | కూకట్పల్లిలో పెను ప్రమాదం తప్పింది. కూకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో సోడా తయారీకి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. అనంతరం అది బిల్డింగ్ పై అంతస్తులో ఉన్న
Traffic restrictions | హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు.
డాటా కేంద్రంగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ డాటా కేంద్రాలను ఏర్పాటు చేయగా..తాజాగా సింగపూర్కు చెందిన ప్రిన్స్టన్ డిజిటల్ గ్రూపు(పీడీజీ) కూడా చేరింది
MDMA Drug | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నేరెడ్మెట్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరి నుంచి 30 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్�
Hyderabad | హైదరాబాద్ వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కమ్మగూడలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. భువనగిరికి చెందిన ఆవుల జార్జ్ అనే వ్యక్తిని మంగళవారం తెల్లవారుజా�
నగరంలో అనువైన ప్రయాణానికి అనుగుణంగా అన్ని రకాల మౌలిక వసతులు తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో మరో ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకురానుంది. శేరిలింగంపల్లిలోని కొత్తగూడ వద్ద నిర్మితమవుతు�
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది. ఇందులో ప్రభాస్�
ఫిలింనగర్లోని దుర్గాభవానీనగర్ బస్తీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంటిపై వేసుకున్న గుడిసెల్లో షార్ట్ సర్క్యూట్తో సోమవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి.
రామఫలం ఆకులతో తయారు చేసిన కాషాయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇక్రిశాట్ ఇంటర్న్షిప్లో భాగంగా 17 ఏండ్ల యువ పరిశోధకుడు రూపొందించిన బయో ఇన్సెక్టిసైడ్ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకుంది.
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..నేచర్క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్�