ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ థీమ్ పార్కు సుందరీకరణ పనులు పరిశీలన వెంగళరావునగర్, సెప్టెంబర్ 4: జూబ్లీహిల్స్ నియోజవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పె�
ఆ స్థలంలో గృహ నిర్మాణాలు ఎలా..! మొదట అభ్యంతరం….ఆపై చర్చ లేకుండానే అనుమతి కంటోన్మెంట్ చరిత్రలోనే పక్కా కమర్షియల్గా కొనసాగుతున్న యశోద టాకీస్ స్థలం కాస్తా రెసిడెన్షియల్ కేటగిరిలోకి మారిపోయింది. శ్రీక
ప్రజలకు సుస్థిరమైన జీవన సదుపాయాలను కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే వివేకానంద్ కుత్బుల్లాపూర్/గాజులరామారం,, సెప్టెంబర్ 4: ప్రజలకు సుస్థిరమైన మెరుగైన జీవన ప్రమణాలను కల్పించడంతో పాటు నియోజకవర్గాన్ని అన�
ఆసరా పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం 10,173 కొత్తగా ‘ పింఛన్లు’ బోయిన్పల్లిలో పంపిణీ షురూ.. గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 4 : కూకట్పల్లి నియోజకవర్గంలో కొత్త ఆసరా
ముఠా గోపాల్ ముషీరాబాద్/కవాడిగూడ/చిక్కడపల్లి, సెస్టెంబర్ 4: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్య�
కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఆర్థికమాంద్యం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నది. ఇలాంటి కష్ట సమయంలో కూడా విశ్వనగరం అయిన మన హైదరాబాద్ అవకాశాలకు చిరునామాగా మారింది. మల్టి నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో పెట్�
ఘట్కేసర్,సెప్టెంబర్4 : గణేశ్ ఉత్సవాల్లో భాగంగా, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం నిర్వాహకులు అన్నదానం చేశారు. పోచారం మున్సిపాలిటీ లక్ష్మీనర్సింహ కాలనీలో శివ యూత్ వి�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దమ్మాయిగూడలో నూతన పింఛన్ కార్డులు పంపిణీ దమ్మాయిగూడ, జవహర్నగర్లో బస్తీ దవాఖానలు ప్రారంభం.. మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ స�
శ్రీధర్ కాలనీలో రూ.11కోట్లతో నాలాల నిర్మాణ పనులు పూర్తి సమస్యలు పరిష్కరించినపుడే సంతృప్తి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, సెప్టెంబర్ 4: సీఎం కేసీఆర్ సహకారంతో రూ.11కోట్లతో వర్షం, డ్రైనేజీ నీరు వేర్�
అన్ని వర్గాలకు సముచిత స్థానం బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి నార్సింగి మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్రం సాధించకున్న తర్వాత అన్ని �
మన్సూరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్, జైపురికాలనీలోని కమ్యూనిటీ హాల్లో విముక్త జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
రంగారెడ్డి : రాజేంద్రనగర్ చింతల్మెట్లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్పై ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఒక్కసార
హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్టించిన గణనాథులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దిల్ సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయానికి చేరుకున్న మ�
Hyderabadi Chef Varun Shahani | ప్రపంచం నలుమూలలా తెలంగాణ బిడ్డలు ఉన్నారు. తమదైన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. షెఫ్ వరుణ్ సహానీ కూడా అంతే. ఇటీవల న్యూయార్క్లో జరిగిన ‘రిలైస్ అండ్ చాటేక్స్’ సమావేశంలో