వినాయకచవితి తర్వాతి రోజు నుంచి నిమజ్జనపర్వం ప్రారంభమైంది. ప్రస్తుతం నిర్విఘ్నంగా గణేశ్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. నవరాత్రి ముగింపు తర్వాత జరిగే నిమజ్జనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా
హైదరాబాద్ : ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం పలు చోట్ల వాన దంచికొట్టింది. గత పదిహేను రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న గ్రేటర్ వాసులు సోమ
ఇప్పటికే ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరబోతున్నది. వచ్చే ఏడాదినాటికి ప్రపంచస్థాయి సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఓఆర్ఆర్ పరిధిలో సోలార్ రూఫ్తో కూడ
హైదరాబాద్ : జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హైదరాబాద్తో పాటు హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్ విద్యానగర్లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో ఎన్ఐఏ అధికార�
సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యం.. జవహర్నగర్ కార్పొరేషన్లో భివృద్ధి పనులు ప్రారంభం ఆసరా పింఛన్లను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి జవహర్నగర్,సెప్టెంబర�
అధ్వాన్నంగా రాచలూరు – తిమ్మాపూరు రోడ్డు స్వగ్రామం రోడ్డును పట్టించుకోని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గ్రామస్థుల కోరిన వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేసిన మంత్రి సబితారెడ్డి కందుకూరు, సెప్టెంబర్ 4: పేరు గొప్
మా ఉద్యోగాలు మాకివ్వండి.. అన్నందుకు లాఠీ దెబ్బలు, కాల్పులు సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ ): అది 1952. ముల్కీ సమస్యతో ఉద్యోగులు, విద్యార్థులు సతమతమవుతున్న రోజులు. మా ఉద్యోగాలు మాకివ్వండి.. అన్నందుకు న�
అత్యవసర అంబులెన్స్లకు అవకాశం పోలీసులకు సమాచారమిస్తేనే క్లియరెన్స్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఆటోమేటిక్ సిగ్నల్ పనితీరుపై పరిశీలన సమీప సిగ్నళ్లకు ఒకేసారి గ్రీన్లైట్ సిటీబ్యూరో, సెప్టెంబర�
ఘనపూజలందుకుంటున్న గణపయ్య మండపాల వద్ద అన్నదానం నిమజ్జనానికి తరలింపు వరసిద్ధి నాయకా.. నీ వరాలే కానుక లంబోదరుడి నవరాత్రి సంబురాలు గ్రేటర్వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆదివారం 5వ రోజు కావడంతో �
మేడ్చల్ జిల్లాలో పెరగనున్న లబ్ధిదారులు ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలో 1500 మందికి అవకాశం తొలుత 500.. క్రమంగా మిగతా వారికి వర్తింపు దళితబంధు పథకంలో 40 రకాల వ్యాపారాలు మేడ్చల్, సెప్టెంబర్4(నమస్తే తెలంగాణ): �
యమస్పీడ్గా మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం రూ.3,866.21 కోట్లతో 3 ప్యాకేజీలుగా విభజన తుదిదశకు చేరుకుంటున్న రెండో ప్యాకేజీ పనులు దసరా తర్వాత విడతల వారీగా అందుబాటులోకి.. మార్చి కల్లా వందశాతం మురుగుశుద్ధి ల�
ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశం సిటీబ్యూరో,సెప్టెంబర్4 (నమస్తే తెలంగాణ)/చాంద్రాయణగుట్ట: ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమ లార్వా పెరగకుండా చూసుకోవాలని �
శివార్లకు హెచ్ఎండీఏ మెరుగైన మౌలిక వసతులు తెల్లాపూర్ రేడియల్ రోడ్డు వెంబడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గండిపేట నుంచి చిలుకూరు, అజీజ్ నగర్, నార్సింగి మునిసిపాలిటీని కలుపుతూ కాజ్వే నిర్మాణం గ్రే