SCR | సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించి ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను శని, ఆదివారాల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సనత్నగర్ - హఫీజ్పేట్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్ర
Govt Maternity Hospital | కన్న తల్లిని, జన్మ భూమిని మరువద్దు అంటారు. ఇదే బాటలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తాను జన్మించిన పేట్లబుర్జు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి రూ. కోటి
hyderabad | ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
5జీ సేవలకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ టెలికం వినియోగదారులకు శుభవార్తను అందించింది రిలయన్స్ జియో. హైదరాబాద్తోపాటు బెంగళూరులోనూ ఈ సేవలను గురువారం నుంచే అందుబాటులోకి
ఇటీవలి కాలంలో బ్యూటీ పార్లర్లకు ఆదరణ పెరిగింది. తమ సౌందర్యాన్ని మెరుగుపర్చుకునేందుకు మహిళలు రకరకాల పద్ధతులను అనుకరిస్తున్నారు. ఇందులో హెడ్ మసాజ్ ఒకటి కాగా...దీనివల్ల ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేసింగ్ పోటీలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19, 20న ఇండియన్ రేసింగ్ ట్రయల్ రన్ లీగ్ జరుగబోతున్నది. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో అభిమా�
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షుడు సత్యప్రసాద్ ఆధ్వర్యంలో �
జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారంతో ముగిసింది. చివరి రోజు కార్పొరేటర్లు మహమూద్ మాజీద్ హుస
అన్నింటా బెస్ట్ అనిపిస్తున్న భాగ్యనగరం.. దేశంలోనే అత్యంత ఉత్తమ నివాసయోగ్య నగరంగా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా నివాసయోగ్య నగరాలపై అధ్యయనం చేసిన మెర్సర్ సంస్థ నివేదికలో వరుసగా ఐదు పర్యాయాలు మెరుగ
గోల్కొండలో గురువారం ఓ యువకుడి మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు తెంచుకొని పారిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి నివాసి అయ్యప్పస్వామి గురువారం తన బైక్పై లంగర్హౌస్ వైపు వస్తున్నాడు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బుద్వేల్ గ్రామానికి చెందిన బిరాధర్ వెంకట్ రావు (24) హైటెక్ సిటీలో ప్రైవేట్
ఫ్లాట్ విక్రయం పేరుతో భారీగా అడ్వాన్స్ తీసుకొని మోసాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకారం.. టోలిచౌకి నివాసి ఖా�