తెలంగాణ యోధుడు కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి నోరు పారేసుకోవడం సరికాదని టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పేర్కొన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సికింద్రాబ�
రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో సరళీకృత పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఐటీ రంగంలో వృద్ధిని కొనసాగించేందుకు చర్యలు తీసు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి మజార్ అలీపై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి.. అతడిని దోచుకున్న సంఘటన అటు అమెరికాతో పాటు ఇటు ఇండియాలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు స�
రేడియేషన్ థెరపీలో కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయటానికి ఐఐటీ హైదరాబాద్కు ఫరీదాబాద్లోని అమృత హాస్పిటల్ సహకారం అందించనున్నది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్స కోసం కణితి కదలిక, రేడియేషన్ హైపర్థె�
Shivani Naagaram | శివాని నాగారం.. తెలుగు పరిశ్రమలో గరమ్ గరమ్ గ్లామర్ తార. నటనలో కిటుకులు తెలిసిన హైదరాబాద్ అమ్మాయి. విల్లామేరీ కాలేజ్ అందించిన మరో అందగత్తె.
ఐటీ రంగంలో హైదరాబాద్ ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందిందని, పెట్టుబడులకు, ఉపాధికి మంచి అవకాశాలున్నాయని నెదర్లాండ్స్ ఇండియా భూటాన్, నేపాల్ బ్రాండ్ అంబాసిడర్ మారిసా గెరాడ్స్�
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పోలీసు అధికారులు, ఇతర ఏజెన్సీలు జప్తు చేసే నగదు, ఇతర వస్తువులకు వాస్తవికత ఉంటే వారు తిరిగి పొందే విధానాన్ని సరళతరం చేయాలని కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్కుమార
Niloufer Hospital | హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఆస్పత్రి పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక �
Shiva Balakrishna | హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు ముగిశాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వెల్లడించారు. శివబాలకృష్ణకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్
Road Accident | హైదరాబాద్ నగర పరిధిలోని ఎస్ఆర్నగర్లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రాత్రి బైక్పై వెళ్తున్న యువకుడిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చ�
Fraud Company | పాకిస్థాన్లో కొన్ని వేల కోట్ల రూపాయల మోసాలకు, హవాలా కుంభకోణాలకు పాల్పడిన సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్ సంస్థ హైదరాబాద్లో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చింది. మ�
హైదరాబాద్ మల్టీజోన్-2 రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మంగళవారం ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారని ఎస�