ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పాఠశాలల అభివృద్ధికి అధికారులు పోటీపడి బాధ్యతగా పనిచేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
నగరంలో ట్రాఫిక్ కష్టాలను కండ్లకు కడుతూ.. ‘నమస్తే’లో ప్రచురితమైన ‘నగరం ట్రాఫిక్ నరకం’ కథనానికి విశేష స్పందన వచ్చింది. పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలను పంచుకున్నారు.
దేశం గర్వించదగ్గ నాయకుడు కేటీఆర్ అని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి (Ashok Goud) అన్నారు. లండన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే శాఖ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్
హైదరాబాద్ పాతబస్తీ జియాగూడలో (Jiyaguda) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జియాగూడలోని వెంకటేశ్వరనగర్ ఉన్న ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీ కూత
హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ఘటనలో బాలిక మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత జియాగూడ వెంకటేశ్వరనగర్లోని ఓ అపార్ట్మెంట్ �
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించిన కేంద్రం తెలంగాణకు మాత్రం అన్ని రంగాల్లోనూ నిరాశనే మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్
గుప్త నిధుల కోసం ఓ ఇంట్లో ఏకంగా పది అడుగల మేర తవ్వకాలు చేపట్టిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పది మంది కలిసి జట్టుగా ఏర్పడి అమావాస్య, పున్నమి రోజుల్లో తవ్వకాలు చేపడుతుండగా స్థానికుల ఫిర్యాదుతో విషయం వె�
మండలంలోని గుడిపేట శివారులో నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టు క్రస్ట్ లెవ ల్ 148 మీటర్లకు గాను 143.93కి చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.17
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార�
రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, గవర్నెన్స్ రావడం లేదని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కేలా ప్రభుత్వ పాలన తయారైందని విమర్శించారు.
దేశంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త న్యాయ చట్టాలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టాల్లో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హకులకు విఘాతం కలిగించేలా, వ్యక�