ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంపీ పటేల్ గూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల మున్సిపా�
నెలరోజుల్లోనే హైదరాబాద్లో జరిగిన ఘటనలే మూడు ఉన్నాయంటే అక్రమ ఆయుధాల వినియోగం తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది. గ్రేటర్లో అక్రమ ఆయుధాలు సమకూర్చుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కారణాలేవైనా తుపాకు�
హైదరాబాద్లో చిన్నారులపై జరుగుతున్న వరుస ఘోరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలను బయటకు పంపాలన్నా, బడికి పంపాలన్నా తల్లిదండ్రులు బెంబేలెత్తిపోవాల్సిన దుస్థితి నెలకొంది. రాజేంద్రనగర్ హైదర్షాగోట్ల�
బత్తిని రాధికాగౌడ్ అనే మహిళకు హైదరాబాద్లోని ఉప్పల్ చిలుకానగర్లోని కల్యాణపురి పార్కు వద్ద పాలకేంద్రం ఉన్నది. రోజూ ఇంటింటికి తిరిగి పాల పాకెట్లు విక్రయిస్తూ కుటుంబాన్ని సాదుకుంటుంది.
హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(హెచ్పీజీఎల్) టోర్నీలో కళింగ వారియర్స్, కాంటినెంటల్స్ వారియర్స్ తుది పోరులో నిలిచాయి. వూటీ గోల్ఫ్ కోర్స్లో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో కళింగ టీమ్ 55-25 స్క
రాష్ట్రంలో జరుగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ (పట్టభద్రులు, టీచర్స్) నియోజకవర్గాలకు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ (టీచర్స్) నియో�
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆగ్నేయ ప్రాంతం నుంచి వీస్తున్న వేడి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
OU Exams | సికింద్రాబాద్, ఫిబ్రవరి7: ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఓయూ పరిపాలనా భవన్ ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు.
Hyderabad | ఖైరతాబాద్, ఫిబ్రవరి 7 : ఉప ముఖ్యమంత్రి నివాసంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ అధికార, పోలీసు యంత్రాంగం నిత్యం సందర్శించే ప్రజాభవన్కు కూతవేటు దూరంలో ఓ వృద్ధుడి దారుణ హత్య జరిగింది. ఎనిమిది పదుల�
GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ) : ఆస్తి పన్ను వసూళ్లలో నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2100కోట్ల టార్గెట్ విధించుకోగా.. ఇప్పటి వరకు ద�
Hyderabad | శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. పలు విద్యాసంస్థల బస్సులను వనస్థలిపురం వద్ద మన్నెగూడ ఆర్టీఏ అధికారులు ఆపి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో నిబంధనలకు వి�
మాదాపూర్, ఫిబ్రవరి 7: నైపుణ్యం కలిగిన కార్మికులకు సురక్షితమైన ఉపాధి అవకాశాలను కల్పించడం టోమ్కాన్ ముఖ్యమైన లక్ష్యమని ఐఎఫ్ఎస్ ఇండస్ట్రీస్, సీఈవో, స్పెషల్ సెక్రటరీ, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ట�
Power Cut | రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చందానగర్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతన ఫీడర్లను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో శనివారం పలు ఫీడర్లలో తాత్కాలికంగా విద్యుత్ ను నిలిపివేయనున్నట్లు