Hyderabad | హైదరాబాద్ నగరంలోని నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం గండిపేట సీబీఐటీ కాలేజీ వద్ద ఓ కారు అడ్వర్టైజింగ్ పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు
Hyderabad | ఒకప్పుడు రియల్ ఎస్టేట్కు స్వర్గధామం లాంటి హైదరాబాద్ ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. నాడు ఎకరం రూ.వంద కోట్లకు విక్రయించిన స్థాయి నుంచి నేడు ఏడాదిలో 70 వేల యూనిట్లను కూడా విక్రయించుకోలేని స్థాయికి దిగ
Wife Missing | రెండేండ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ వివాహిత.. తన భర్తకు చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదేదో ఉట్టి చేతులతో వెళ్లలేదు.. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పరారైంది.
Jawahar Nagar | కూలీ పనిచేసుకుని బతికే వారిపై హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు క్రూరత్వం చూపించారు. కనికరం కూడా లేకుండా వారిని ఇండ్లలో నుంచి బయటకు లాక్కొచ్చి.. ఇండ్లను నేలమట్టం చేశారు.
హైడ్రా బృందాన్ని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దేవరయాంజాల్ 13వ వార్డులో రోడ్డు సమస్యకు పరిష్కారం చూపాలని తెలంగాణ దళిత సమాఖ్య రాష్ర్ట అధ్యక్షుడు బీఎన్.రామ్మోహన్ డిమాండ్ చేశారు
Railway Stations | మరికొద్ది సమయంలోనే మీరు గమ్యస్థానం చేరుకునే ట్రైన్ వస్తుందనే అనౌన్స్మెంట్తో ప్రయాణికులు అప్రమత్తం అవుతుంటారు. ఇక నుండి రైల్వే స్టేషన్లో ఆకతాయిలు ఉంటారు జాగ్రత్త అనే అనౌన్స్మెంట్ కూడా చేయ�
Marri Rajasekhar Reddy | రంజాన్ మాసం సందర్భంగా మల్కాజ్గిరిలో ముస్లింల కోసం ట్ షాపింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ�
MLA Muta Gopal | : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదరణ పొందాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
Maha Kumbh | మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 26న శివరాత్రితో ముగియనున్నది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. ఇప్పటికే 50కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆ�
Ramzan | మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో ఆరవ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Chilkuru Balaji Temple | మొయినాబాద్,ఫిబ్రవరి18: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేసిన రామరాజ్యం వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో మంగళవా