హైదరాబాద్లోని కూకట్పల్లిలో యువతులు హల్చల్ చేశారు. మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు.
రాష్ట్రంలోని కొందరు ఉన్నతాధికారులు భూముల్లో వాటాలు, పర్సంటేజీల వసూళ్లలో విజృంభిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్కు అతిచేరువలో ఉండే ఓ జిల్లా కలెక్టర్ వ్యవహారం అందరినీ ఆశ్చర్యాన�
జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆ
బల్దియాలో ఆర్థిక కష్టాల్లో కార్పొరేషన్ ఉందని చెబుతూనే మరో వైపు అనవసర ఖర్చులను పెంచి పోషిస్తున్నారు.ఆక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చిన వాటికి ఫుల్స్టాప్ పెట్టడం లేదు.
‘మియాపూర్లో నివాసం ఉండే రఘుబాబు ఐదేళ్ల కిందట పటాన్చెరూ సమీపంలో 242 గజాల విస్తీర్ణంలో ఉండే ప్లాట్ను కొనుగోలు చేశారు. అవగాహన రాహిత్యంతో ఎల్ఆర్ఎస్ సమయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేదు.
బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేకపోవడం ఓ బాలిక చదువుకు అడ్డంకిగా మారింది. ఆ పత్రాలు లేనందున మల్లెల శ్రీవిద్యను స్కూల్లో చేర్చుకునేందుకు ఎస్ఆర్నగర్లోని శ్రీ విద్యాంజలి ప్రైవేటు పాఠశాల నిరాకరి�
Hyderabad | ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని ఓ మహిళను నిలువునా మోసం చేశాడు. బంగారం మెరుగులు దిద్దుతానని నమ్మించి ఆమె పుస్తెలతాడుతో ఉడాయించాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సదరు వివాహితపై బెద
GHMC | మియాపూర్, మార్చి 6 : చందానగర్ సర్కిల్ పరిధిలో పన్ను బకాయిదారులపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే సర్కిల్ పరిధిలో భారీగా పన్ను బకాయి ఉన్న ఓ వాణిజ్య భవనాన్ని కొద్ది రోజుల క్రితం సీజ్ చేశారు. పన�
Hyderabad | హైదరాబాద్లో ఓ మహిళ దొంగ రెచ్చిపోయింది. పట్ట పగలే తలుపులు తీసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి.. ఆ ఇంట్లో నుంచి బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లింది. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధ�
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవరప్పాడు హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది గాయప�
చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యం అంటూ పేదలు నివాసం ఉంటున్న బస్తీలు, కాలనీల్లో హల్ చల్ చేస్తున్న హైడ్రా అధికారులు నగరం నడిబొడ్డున చెరువును అడ్డగోలుగా పూడ్చేస్తుంటే చోద్యం చూస్తున్నారా.. అంటూ జనం ఆగ్రహ
Madapur | నూతనంగా ప్రారంభం చేసే వ్యాపార సముదాయాలు, గృహాలు, ఇతర శుభకార్యాలు జరిగే చోటుకు హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఎవరికి తోచినంత వారు ఇచ్చి హిజ్రాలను అక్కడ్నుంచి పంపించేస్తుంటారు