ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. �
“నైజీరియన్లను డిపోర్ట్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది. వారు భారత్లోనే ప్రత్యేకంగా హైదరాబాద్లోనే ఉండడానికి కొత్తకొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. తమపై వ్యక్తిగత కేసులు పెట్టించుకుని వాటి ద్వారా ఆ కే�
దశాబ్దం కిందనే తెలంగాణ కొత్త చరిత్రను రాసుకున్నది. మునుపటి గాయాలను మాన్పుకొనే ప్రయత్నం చేస్తున్నది. గత చరిత్రలో... గాయాలను మాన్పే చికిత్సలో జర్నలిస్టులు భాగస్వాములే. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో తెలంగా�
నిర్వహణకు నోచుకోక స్ట్రీట్లైట్లు వెలగకపోవడంతో నగర వీధుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో నగరవాసులు రాత్రివేళల్లో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గడిచిన కొన్ని నెలలుగా వీధి దీపాల నిర్వహణ విషయం�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీలి విప్లవానికి స్వర్ణయుగమని, కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ అన్నారు.
Rowdy Sheeter | హైదరాబాద్ (Hyderabad) కు చెందిన ఓ రౌడీ షీటర్ (Rowdy sheeter) గోవా (Goa) లో మరో హత్య (Murder) కు పాల్పడ్డాడు. ఓ క్యాషినో సెక్యూరిటీ గార్డు (Casino Security guard) ను కత్తితో నరికి చంపాడు.
Youth Murder | ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడే అతడిని మట్టుబెట్టాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్లో చోటుచేసుకుంది.
జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా కోదండపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కర్నూలు వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ సాంకేతిక లోపంతో కోదండపురం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై నిలిచ�
ఆర్టీసీలో ప్రభుత్వం కార్మిక సంఘాలకు చెక్ పెట్టినట్టు తెలుస్తున్నది. వాటి స్థానంలో సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినట్టు తాజా పరిణామాలతో స్పష్టమవుతున్నది.
ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ..దేశీయ మార్కెట్లోకి అప్గ్రేడెడ్ చేసిన నయా స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూపిటర్ 125 డ్యూయల్ టోన్ స్మార్ట్కనెక్ట్ని పరిచయం చేసింది.