Bakrid | బక్రీద్ పండుగ వచ్చిందంటే చాలు నగరంలోని రోడ్లపై గొర్రెలు, మేకల అమ్మకాలు జోరుగా కనిపిస్తుంటాయి. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగలో బక్రీద్ ఒకటి.
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు అధఃపాతాళానికి వెళ్తున్నాయని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. సీఎం నిర్లక్ష్యం వల్ల అనేకమంది పేద పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థిత�
Kaleru Venkatesh | నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
TUWJ | తెలంగాణ జర్నలిస్టు ఫోరం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహిస్తున్న సభకు దేవరకొండ నియోజకవర్గంలోని వర్కింగ్ జర్నలిస్టులందరూ దేవరకొండ కేంద్రం నుంచి బయలుదేరారు.
మరికల్ (Marikal ) మండల కేంద్రంలో 15 రోజుల క్రితం ఓ కారు రెండు బైకులను ఢీ కొట్టిన సంఘటనలో మరొకరు మృతిచెందారు. ఈ నెల 15న మరికల్ పట్టణంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
హైదరాబాద్ మాదాపూర్లో (Madhapur) దారుణం చోటుచేసుకున్నది. మాదాపూర్లోని ప్రముఖ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డులో నలుగురు దుండగులు దోపిడీకి యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు యువకులను బంగారం, డబ్బుల కోసం
చంద్రబాబు అంటేనే అబద్ధ్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం మరోసారి రుజువు అయిందని.. మహానాడులో హైదరాబాద్ అభివృద్ధ్ది తనతోనే జరిగిందని బాబు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంట
డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశా రు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి కేసు వి
షోరూం నుంచి వాహనాలకు వచ్చే సైలెన్సర్లు కాకుండా.. వాటికి మరమ్మతులు చేసి ఇష్టానుసారంగా తయారు చేసుకుంటూ శబ్ద, వాయుకాలుష్యానికి కారకులవుతున్న వారిపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝళిపిస్తున్నారు.
ప్రజలకు సేవలందించాల్సిన కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాఫియాలా మారి సామాన్యులనే పట్టి పీడిస్తున్నాడని పేర్కొంటూ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే 17 మంది ప్రాణాలు కోల్పోయారని గుల్జార్ హౌస్ ఘటనలో మృతుల కుటుంబసభ్యురాలు సంతోషి గుప్తా అన్నారు.
ప్రతీ మూడు నెలలకోసారి ఏర్పా టు చేస్తున్న జాతీయ లోక్అదాలత్ వచ్చేనెల 14వ తేదీన నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావేద్ పాష�