న్యూఢిల్లీ: విదేశీ అత్యుత్తమ కోచ్లు, స్వదేశీ కోచ్ల కలయికతో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ద్వితీయ శ్రేణి విదేశీ కోచ్ల వల్ల అత్యుత్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్లోని తన కార్యాలయంలో క్రీడాశాఖపై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎ
దోచేసిన సైబర్ నేరగాళ్లు | తక్కువ సమయంలో ఎక్కువ లాభం ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు.. ఓ మహిళ నుంచి రూ. 12 లక్షలకుపైగా దోచేశారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీతారామా రావు, తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి రవీంద�
హైదరాబాద్ : మఏ 27, 28 తేదీల్లో నగరంలోని మియాపూర్, దాని పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజీ బోర్డు ప్రకారం మియాపూర్లో నూతన మురుగునీట�
డీఆర్డీఓ| నగరంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీ (DRDL)లో ఈ ఖా
అంజనీ కుమార్ | కరోనా కష్టకాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ప్రజల ప్రాణాల
కాప్రాలోని ఆ భూమితో నాకు సంబంధంలేదు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి వెల్లడి ఉప్పల్, మే 25: కాప్రాలోని భూమితో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రె
కొనియాడిన కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి వెరిజన్ డీజీఐఆర్-2021 రిపోర్టు విడుదల హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): సైబర్ సెక్యూరిటీ విషయంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్రెడ్డి క�