అవకాశం ఇవ్వండి నేనేంటో రుజువు చేసుకుంటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ వాణీదేవి విజ్ఞప్తి మల్కాజిగిరి/హిమాయత్నగర్, మార్చి 12: ‘పట్టభద్రుల సమస్యలే కాదు.. బాపుతో దేశవిదేశాలు తిరిగి సామాజిక సమస్యలపైన
హైదరాబాద్లో పెట్టుబడుల వెల్లువ వరుసకట్టిన బడా కంపెనీలు, పరిశ్రమలు దిగ్గజ అమెజాన్, విప్రో, వెల్స్పన్ భారీ పెట్టుబడులు ఏడేండ్లలో 33ప్రపంచస్థాయి కంపెనీల రాక రూ. 2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు టీఎస్ �
హైదరాబాద్: పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ కింది భాగంలో పిల్లర్లకు ఏర్పాటు చేసిన డెకరేషన్ సామగ్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి
మరో రెండు రోజుల్లో పోలింగ్ 14న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు 17న ఓట్ల లెక్కింపు దరఖాస్తు చేసుకున్న పట్టభద్రులకే ఓటు హక్కు నియోజకవర్గంలో 5,31,268 ఓటర్లు ఎన్నికల బరిలో 93మంది అభ్యర్థులు 799 పోలింగ్ కేంద్ర
హైదరాబాద్ : బంగారం స్మగ్లింగ్ కేసులో ఘనశ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కొడుకు ప్రీత్కుమార్ అగర్వాల్ను ఎన్ఫోర్స్మెట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఎగుమతి చేసే బంగారం విక్రయించి సొమ్ము చ�
హైదరాబాద్ : తాళం వేసిన ఉన్న ఓ ఫ్లాట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఉదయ్నగర్లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. షార్ట్ సర్క్యూ
హైదరాబాద్ : హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో వింత శిశువు జన్మించింది. నవజాత శిశువు పుట్టిన 2 గంటలకే ప్రాణాలు కోల్పోయింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ గర్భిణికి నెలలు నిండట�
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 30 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కనగానపల్లి మండ�
ఇంకుడుగుంతలో పూడ్చిన రెండోభార్య నెలరోజుల తర్వాత వెలుగులోకి ఘోరం పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని హత్య! వనస్థలిపురం, మార్చి 10: ఇద్దరిదీ రెండో పెండ్లే. 9 నెలల కిందటే మళ్లీ కొత్త జీవితాన్ని ఆరంభిద్దామను�
మేడ్చల్ మల్కాజ్గిరి : ఓ భర్త తన భార్య లావుగా ఉందని వేధింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుక�
హైదరాబాద్ : పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని బీఎస్ మక్తాలో దారుణం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి వచ్చామంటూ పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు.. యువతి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వ�
సిటీలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉమెన్స్ డే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ.. ఆటపాటలతో సందడే సందడి భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు స్త్రీ గొప్పతనాన్ని కీర్తిస్తూ.. స్ఫూర్తిదాయక ప్రసంగ
హైదరాబాద్కు దక్కని ఐపీఎల్ ఆతిథ్యం మెరుగైన వసతులున్నా పట్టించుకోని వైనం ఫ్రాంచైజీ లేకున్న అహ్మదాబాద్కు 12 మ్యాచ్లు చక్రం తిప్పిన బీసీసీఐ కార్యదర్శి జై షా మహారాష్ట్రలో రోజు రోజుకు కరోనా కేసులు ప�
కొత్తగా 800 మందికి ఉద్యోగావకాశాలు నాలుగో కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ ‘లాక్డౌన్లోనూ మా వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించాం. క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడం వల్లనే ఇది సాధ్యమైంది. డిమాండ్కు అను�