రామంతాపూర్, మార్చి 14: ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆదివా రం మిత్రాంగన్ మహా రాష్ట్రీయన్ ఆఫ్ హైదరాబాద్ వారు సంయుక్త నిర్వహణలో మరాఠీ ఫు డ్, కల్చరల్ ఫెస్టివల్ను సైబరాబద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకోసం ఎంతో కష్టపడ్డారు మంత్రి కే తారకరామారావు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ )/చిక్కడపల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషిచేసిన పార్టీ శ్రే
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ‘ఓ మహానుభావుడు (2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రకటనను గుర్తుచేస్తూ..) చెప్పిన విషయం గుర్తుపెట్టుకుని ఓటు �
జాతిని విద్య వైపు నడిపించడమే లక్ష్యం: ఎమ్మార్పీఎస్ ముషీరాబాద్, మార్చి 13: దళితులను విద్య వైపు నడిపించడమే లక్ష్యంగా సోమవారం నుంచి నిర్వహించనున్న భీందీక్షలో పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ
సత్తాచాటాలని కోహ్లీసేన తహతహజోరు మీదున్న ఇంగ్లండ్.. నేడు భారత్, ఇంగ్లండ్ రెండో టీ20రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో..తొలి టీ20లో ఇంగ్లండ్ పేసర్ల ముందు తేలిపోయిన టీమ్ఇండియా.. మొతెరాలో జరిగే మలిప�
పట్టభద్రులకు మంత్రి సబితాఇంద్రారెడ్డి వినతి రంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న దివంగత మాజీ ప్రధ
అందజేసిన అర్చక సంఘం నేతలు హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అర్చక రథయాత్ర తీర్థప్రసాదాలతోపాటు ప్లవ నామ సంవత్సర పంచాగమును బ్రాహ్మణ సంక్షేమ పరిష�
హైదరాబాద్ : అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు యత్నించిన ప్రయాణికుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి జీ-9458 విమానంలో ఓ ప్రయాణికుడు ఆర్జీఐ
మేడ్చల్ : జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీచేస్తున్న ఇద్దరిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నిజాంపేట వద్ద బైక్పై అనుమానాస్పదం
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్.. కవితకు జన్మదిన శు�
హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమయ్యింది. పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు. �
అహింసా పోరాటంతోనే విజయం సాధించాం మన స్వాత్రంత్య్ర సంగ్రామం..ప్రపంచంలోనే ఉజ్వల ఘట్టం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభంలో సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకావిష్కరణ హైదరాబాద్, మార్చి 12 (నమ�