2015 నుంచి పర్యాటకుడిగా పలు దఫాలుగా ఇండియాకు రాక2016 సెప్టెంబర్ నుంచి మూడేండ్ల పాటు ఢిల్లీలో మకాం2020లో డీపోర్ట్ చేస్తే.. దొంగ పాసుపోర్టుతో మళ్లీ రాక2021 ఫిబ్రవరి 2న హైదరాబాద్ రాక.. పత్రాలు నకిలీవని తేల్చి కేసు న�
ఏప్రిల్ 16న హైటెక్స్లో పదో ఎడిషన్ నిర్మాణ రంగ ప్రదర్శనవివరాలు వెల్లడించిన క్రెడాయ్ హైదరాబాద్ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణారావు, రాజశేఖర్ రెడ్డిహైదరాబాద్ : వచ్చే నెల 16 నుంచి 18వ తేదీ వరకు క్రెడ
బంజారాహిల్స్, మార్చి 19: దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం స్టడీస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్లో ‘బయోస్కోప్’ పేరుతో యురోపియన్ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. మూడురోజుల పా�
యుద్ధ ప్రాతిపదికన వైకుంఠధామం పనులుఆగస్టులో అందుబాటులోకి ‘ముక్తి ఘాట్’దేశంలో ఎక్కడ లేని విధంగా తొలిసారి ఏర్పాటు..ఫతుల్లాగూడలో 6.2 ఎకరాల్లో అత్యాధునిక శ్మశాన వాటికగంగా జమునా తహజీబ్ కల్చర్ను చాటిచెప�
సొంత బావమరిదిని హత్య చేసిన బావపోలీసులు అదుపులో నిందితుడుమలక్పేట్ : నిండు గర్భిణి అయిన అక్కతో గొడవ పడితే చంపేస్తానని అన్న బావమరిదిని కత్తితో పొడిచి కడతేర్చాడు. శుక్రవారం రాత్రి మూసారాంబాగ్ చౌరస్తాలోన
మురిగిపోయిన ఓట్లు 21,309స్పష్టంగా కనిపించిన అవగాహన లేమిచెల్లని ఓట్లపై అభ్యర్థి వాణీదేవి అసంతృప్తిలెక్కింపు ప్రక్రియ వేగవంతంనేడు ఫలితం వెల్లడయ్యే అవకాశంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్
హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ మరో జాతీయ స్థాయి టోర్నీకి వేదిక కాబోతున్నది. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ష�
దుండిగల్,మార్చి19: ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రోన్ల తయారీని ఒక అభిరుచిగా నేర్చుకుని, అందులో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశా�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్లో ఈనెల 31 నుంచి 43వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్షిప్ జరుగనుంది. నగరంలోని సరూర్నగర్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 4వ తేదీ వరకు టోర్నీ నిర్వహణకు ఏర్పాట్ల�
ఎంపీ రంజిత్రెడ్డిహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఐపీఎల్ ఆతిథ్య వేదికల్లో హైదరాబాద్ను చేర్చాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే నెల 9న మొదలయ్యే ఐపీఎల
పేస్మేకర్ పనిచేయకపోవడంతో రోగికి క్లిష్టమైన చికిత్స ఇది దేశంలోనే అరుదు.. నిమ్స్లో తొలిసారి: కార్డియాలజిస్టు సాయి సతీశ్ ఖైరతాబాద్, మార్చి 18: గుండె లయను క్రమబద్ధీకరించే పేస్మేకర్ శిథిలమైంద