ఓ తెలుగు సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో కథానాయిక రాయ్లక్ష్మీ ప్రమాదానికిగురైంది. ఆమె స్వల్ప గాయాలతో బయటపడిందని చిత్రబృందం తెలిపింది. రాయ్లక్ష్మీ కథానాయికగా రోచిశ్రీ మూవీస్ నిర్మాణంలో రమణ �
హైదరాబాద్: ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ హబ్గా మారుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో విమానయానరంగం �
రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతకు పెద్దపీట వేస్తూ అన్నిరంగాల్లో వారికి 50 శాతం కేటాయిస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మీర్చౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని జహీరానగర్లో ఆదివారం భరోసా కేంద్ర నిర్
పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లు, కళాశాలల్లో విద్యార్థులు పెద్ద సంఖ్య కరోనా బారిన పడుతుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు పదుల సంఖ్యలో పాజిటివ్కు �
మేడ్చల్ : జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని, అందుకు అందరం పాటు పడాల్సిన అవసరం ఉందని ముఖ్య అటవీ సంరక్షణ శాఖ అధికారి (పీసీసీఎఫ్) శోభ అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ పరి
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల సమరం ముగియడంతో అధికార యంత్రాంగం అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. దాదాపు 36 రోజులపాటు ఎన్నికల కోడ్ ఉండడంతో చాలాచోట్ల నిలిచిన పనులను పరుగు పెట్టించేందుకు చర్యలు ప్రారంభించ�
ఏప్రిల్ నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత కారణంగా పగటి పూట ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి. మనం అంటే నీడ పట్టున ఫ్యాన్ కింద ఉండి సేదతీరుతున్నాం.. కానీ జంతువుల పరిస్థితి ఏంట�
హైదరాబాద్: ప్రకృతికి మన అవసరం కంటే.. మనకే ప్రకృతి అవసరం ఎక్కువని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుత
హైదరాబాద్: హోలి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని పలు సందర్భాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పా
మంత్రి ఇంద్రకరణ్రెడ్డిహైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. మానవ- జంతు సంఘర్షణ నివారణకు తెలంగ�
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీ�
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 89 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు లభ�
హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పీఎంకేవీవై ప్రోగ్రామ్ ద్వారా హైదరాబాద్లోని సొసైటీ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర పరిధిలోని యువతకు మొబైల్ హార్డ్వేర్ ఇం�
హైదరాబాద్ : మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి సంబంధించిన రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎల�