హైదరాబాద్ : నగరంలోని తెలుగు అకాడమి చేపట్టిన పుస్తక ప్రదర్శన కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇంటర్, డిగ్రీ, డీఎల్ఎడ్, బీఎడ్, పీజీ, డిక్షనరీల
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆరున్నరేండ్లలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు.
హైదరాబాద్ : స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వం, జీహెచ్ఎంసీతోనే కాదని.. ప్రజలు సైతం భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని నెక్లెస్రోడ్లో 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సం�
హైదరాబాద్: తెలంగాణ భీం ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్పై దుండగులు దాడికి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటినతర్వాత హైదరాబాద్లోని ఖైరతాబాద్ చౌరస్తాలో సుజిత్పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో వ
న్యూఢిల్లీ: వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించాయి. నిన్న �
హైదరాబాద్: మహానగరాన్ని మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా చెత్త తరలింపునకు మరో 650 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసింది. ఇవాళ 325 స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ ప్�
హైదరాబాద్: కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్లాస్మాదానం చేయొచ్చని.. ప్లాస్మాదానం చేయాలన్నా, కావాలన్నా సైబర
మియాపూర్ : సమయం దొరికేతే చాలు.. కొందరు విద్యార్థులు సెల్ఫోన్లు, మాటల్లో నిమగ్నమై సమయాన్ని వృథా చేస్తుంటారు. అలాంటి వ్యాపకాలకు చెక్ పెట్టేందుకు హైదర్గూడలోని రిషి మహిళా డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ కళాశ�
నగరంలో కరోనా సెకండ్వేవ్ మొదలవడంతో గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒక పక్క కరోనా టీకా కేంద్రాలను కొనసాగిస్తూనే మరోపక్క కరోనా పరీక్షలనూ నిర్వహిస్తోంది. గతేడాది కేవలం కరోనా నిర్ధారణ పరీక్షలు, చ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా ఈనెల 27 నుంచి జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ ప్రారంభం కానుం ది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 700 మందికి పైగా సైక్లిస్టులు పోటీకి దిగుతున్నారు. �
కార్మికుడు మృతి | భవనం పైనుంచి కార్మికుడు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నగరంలోని బంజారాహిల్స్ బోలానగర్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ : మూసీ సుందరీకరణ పనులతో హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ మరింత అందంగా ముస్తాబవుతోంది. సరికొత్త అందాలు భాగ్యనగర్ వాసులను కనువిందు చేశాయి.