మద్యం దుకాణాలు | హోలీ పండుగ సందర్భంగా రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హోలీ సందర్భంగా రేపు ఎల్లుండి అంటే.. ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం
కరోనా ఆపత్కాలంలో ప్రైవేటు స్కూళ్ల అధిక ఫీజుల వసూళ్లపై ‘ప్రైవేటు బడి..అంతులేని దోపిడీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన్ని తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్రైట్స్ (ట
కొండాపూర్ : నెలలు నిండకుండా జన్మించిన శిశువుకు హైటెక్ సిటీలోని మెడికవర్ వైద్యులు మెరుగైన వైద్యం అందించి ప్రా ణాలు కాపాడారు. 24 నెలల ఐదు రోజు ల (నాలుగు నెలల ముందు)కు తక్కువ బరువు (550గ్రాములు)తో జన్మించడంతో త�
హైదరాబాద్ : 28వ కన్వర్జెన్స్ ఇండియా-2021 అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అదేవిధంగా 6వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పోలో హైదారాబాద్కు వివిధ కేటగిరిల్లో మూడు అవార్డులు లభించాయి. కేంద్రానికి చెందిన ఇండియా ట్రే�
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భాగ్యలత కాలనీలోని పుల్లారెడ్డి స్వీట్స్ వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వ్యక్తిని దుండగులు హత్య చేశారు. విషయం తెలుసుకు�
హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు రోజులపాటు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. దీంతో నేడు, రేపు నగరంలోని వివిధ మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బేగం�
గ్రేటర్లో ప్రైవేటు స్కూళ్ల దోపిడీ నిరాటంకంగా సాగుతున్నది. కరోనా వేళ కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో.46ను దర్జాగా ఉల్లంఘిస్తున్నాయి. ఇటీవల నడిచిన 40 రోజుల ప్రత్యక్ష తరగతు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని బిన్లెస్ సిటీగా మారుస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. అందులో భాగంగా ఇంటింటికి చెత్త సేకరణ ప్రక్రియను ముమ్మరం చేసినట్లు మంత్రి చెప్పారు. నగరంలోని �
సిటీబ్యూరో, మార్చి 25 ( నమస్తే తెలంగాణ ): అలసటను తగ్గించి.. మనసును ఉత్తేజరపరిచే మెడిసిన్ సంగీతం. లయ, శృతితో సాగే సంగీతంతో మనసు నిత్యనూతనంగా మారి బరువెక్కిన హృదయ భారం నుంచి ఉపశమనం పొందుతుంది. సంగీతానికి అంత శక�
కరోనా ప్రభావంతో ఆస్తిపన్ను చెల్లింపులు ఆన్లైన్ బాటపట్టాయి. గతంలో 80కోట్లకు మించని డిజిటల్ చెల్లింపుల విలువ..2020-21 ఆర్థిక సంవత్సరంలో 573.65కోట్లకు పెరిగింది. పన్ను చెల్లించిన యజమానులతో పోలిస్తే దాదాపు 55శాతం
జాతీయ జూనియర్ కబడ్డీ టైటిల్ కైవసం బాలికల విజేత హర్యానా బహుమతులు అందజేసిన మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, మార్చి 25 (నమస్తే తెలంగాణ): జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)
‘స్టాట్విగ్’తో జీఎంఆర్ ఒప్పందం శంషాబాద్, మార్చి 25; శంషాబాద్ ఎయిర్పోర్టు కార్గో విభాగం ద్వారా వ్యాక్సిన్ రవాణా చేసేందుకు హైదరాబాద్కు చెందిన ‘స్టాట్విగ్’ స్టార్టప్తో జీఎంఆర్ సంస్థ ఒప్పం�
హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో శుక్రవారం, శనివారం పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్�