హైదరాబాద్ : బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు బ్లాక్ఫంగస్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నగరంలోని ఎస్.ఆర్.నగర్ పరిధి బీకే గూడలో నార్త్జోన్ టాస్క్ఫ�
స్పీకర్ పోచారం | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ : వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణను ర�
సైఫాబాద్ నిజాం క్లబ్లో అగ్ని ప్రమాదం | నగరంలోని సైఫాబాద్ నిజాం క్లబ్లో అగ్నిప్రమాదం జరిగింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న క్లబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) రెగ్యులర్ మోడ్ పీహెచ్డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ల కోసం ఆన్లైన్ ప్రవేశ ప్రక్రియను ప్రారంభిం
హైదరాబాద్ : జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ-హైదరాబాద్ (జేఎన్టీయూ-హెచ్) 2021-22 విద్యా సంవత్సరానికి ‘రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు’ కోసం అనుబంధ కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వి�
సీజేఐని కలిసిన రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను శనివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టులో జడ్జిల స