హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో బుధవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. 153 గ్రాముల కొకైన్, 16 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాదక ద్రవ్యాల సరఫరా ఏ�
హైదరాబాద్: ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను డీసీపీ రక్షిత మూర్తి వెల్లడించారు. నగర శివార్లలోని ఇళ్లలో ఈ ముఠా గతకొంతకాలంగా చోరీలకు పాల్పడుత�
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వ్యక్తిగత అనుచరుడిగా పని చేసిన సూరీడుపై ఆయన అల్లుడు సురేంద్రనాథ్రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలోకి ప్
హైదరాబాద్ : నగరంలోని రాజేందర్నగర్ హైదర్గూడలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో కట్టుకున్న భార్య సమత (26)ను భర్త రవి హత్య చేశాడు. ఈ విషాద ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మద్యం సేవించొద్దని చెప
హైదరాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్రోడ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్
మూసీ సుందరీకరణ ప్రక్రియ కార్యరూపం దాల్చనున్నది. హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా దీన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. నగరానికి పడమర దిక్కున ఉన్న జంట జలాశయాలైన గ�
హైదరాబాద్: నకిలీ పాస్పోర్టు, వీసాలతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్కు చెందిన రెహ్మాన్ మాలిక్, షాదుల్ మాలిక్ అనే ఇద్దరు శంషాబాద్ విమా
శంషాబాద్, మార్చి 23 : ప్రగతి పయనంలో 13 వసంతాలు.. ఎన్నెన్నో మైలురాళ్లు…. అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు… అంచెలంచెలుగా ఎదిగిన జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమై 13 సంవత్సరాలు పూర్తి చేసుకొ
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): అర్హులందరికీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా మాట్లాడుతూ.. రెండ�
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 204 మైనార్టీ పాఠశాలల్లో ఇప్పటివరకు 83 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసినట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. మంగళవారం శాస�
హైదరాబాద్ : మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మైసమ్మగూడలోని కళాశాలలో ఇంజినీరింగ్ సివిల్ నాలుగో సంవత్సరం చదువుతున్న చంద్రిక అనే యువతి మంగళవారం శవమై కన�
హైదరాబాద్ : లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్పేట వద్ద ఔటర్ రింగ్రోడ్పై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వె�
గ్రేటర్లో నీటి మీటర్ల ఏర్పాటు, నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్ అనుసంధానం కోసం మరో ఎనిమిది రోజులే గడువు ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 31 వరకు ఉన్న ఆ గడువును ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు సోమ