ఉచిత ఫిజియోథెరపి ప్రారంభం | ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో స్వాతంత్రదినోత్సవం సందర్భంగా 5 వేల చదరపు గజాలతో నిర్మించిన ఉచిత ఫిజియెధెరఫి, వైద్యశిబిరం, యోగా శిబిరం, ఆధ్యాత్మిక పుస్తకాలతో ముస్తాబైన రీడింగ్�
స్థలాన్నికొంటామని వచ్చిన వారిపై దాడి | లాన్ని కొనుగోలు చేసేందుకు వెళ్లిన వ్యక్తులపై ఇంటి యజమానులు దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఆన్లైన్ బహుమతి | అన్లైన్లో బహుమతి గెలుచుకున్నారంటూ వచ్చిన ఒక లింక్ను ఒపెన్ చేయగా బ్యాంకు ఖాతా నుంచి రూ.65వేలు తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కరోనా పరిస్థితుల్లోనూ వృద్ధిపథంబోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్టేహైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సులభతర వ్యాపార నిర్వహణ, అన్నింటికి మించి రాష్ట్ర ప్రభుత్వ నిబద�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | గీత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర ఆబ్కారీ, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | చరిత్రకు సాక్షిభూతంగా నిలిచే పురాతన వారసత్వ వస్తు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్(ఈఎమ్ఈఎస్ఏ) ఆధ్వర్యంలో 35వ జాతీయ లేజర్ రెగెట్టా చాంపియన్షిప్ శుక్రవారం మొదలైంది.
హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్(ఈఎమ్ఈఎస్ఏ) ఆధ్వర్యంలో 35వ జాతీయ లేజర్ రెగెట్టా చాంపియన్షిప్ శుక్రవారం మొదలైంది.
పంజాగుట్ట మెట్రో స్టేషన్ | స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పంజాగుట్టలోని మెట్రోస్టేషన్లో వినూత్నమైన బుక్ ఫెయిర్ను నిర్వహిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
గుట్కా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ | నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.