హైదరాబాద్ : నగరంలోని చారిత్రక పర్యాటక ప్రదేశం ట్యాంక్బండ్పై ప్రతీ ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించాలన్న నెటిజన్ల సూచనకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సమ్మతి తెలిపారు. పౌరుల సూచనన�
రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు | కలియుగ దైవం రాఘవేంద్ర స్వామి 350వ ఆరాధనోత్సవాలు బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం, లింగంపల్లి శ్రీ రఘవేంద్ర బృందావన సమితిలో వైభవంగా జరిగాయి.
స్వరాష్ట్రం సాకారమైన తర్వాత తెలంగాణ సాధిస్తున్న విజయపరంపరలో తాజా ఘట్టం.. హైదరాబాద్లో ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్’ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడం. పెట్టుబడిదారులు, పారిశ్ర�
కంటోన్మెంట్ | కరోనా మహామ్మారిని తరిమికొట్టడానికి వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంటి వద్ద టీకా ఇచ్చే కార్యక్రమానికి బల్దియాతో పాటు కంటోన్మెంట్ లో పది రోజుల పాటు ఇంటింటికి వ్యాక్సినేషన్ ఇచ్చే పక�
ఇద్దరు బాలుర అదృశ్యం | జహంగీర్ పీర్ దర్గా వద్ద పీర్ల ఊరేగింపు చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉ�
ప్రమాదకరమైన ప్రాంతాల పరిశీలన | బాలంరాయి నుంచి న్యూ బోయిన్పల్లి చౌరస్తా వరకు, ఆ మార్గమధ్యలో ముస్లిం శ్మశానవాటిక వద్దనున్న ప్రమాదకరమైన మూలమలుపు ప్రాంతాన్ని సోమవారం హెచ్ఆర్డీసీఎల్ అధికారులు, లా అండ్
డిజిటల్ తరగతుల ఏర్పాటు | ఫిలింనగర్లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో సమర్థన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ.3లక్షల వ్యయంతో డిజిటల్ క్లాస్రూమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మంత్రి ఎర్రబెల్లి | స్త్రీ నిధి ద్వారా ఏర్పాటు చేసిన 4 కోట్ల 31 లక్షల రూపాయలు విలువైన 632 కంప్యూటర్లు, యూ.పీ.యస్ లు, ప్రింటర్లను రాష్ట్రంలోని మండల, పట్టణ సమాఖ్యలకు, నైబర్ హుడ్ సెంటర్లకు మంత్రి పంపిణీ చేశారు.
పాలనకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు | రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పాలనకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని టీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు మాధవరం నర్సిహారావు అన్నారు.
హైదరాబాద్ : శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని ఓల్డ్ అల్వాల్లోని జొన్నబండ ఏరియా శివనగర్ ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో శివుడికి మహాకాల రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల�