బుచ్చిబాబు క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరింది. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా హర్యానాతో జరిగిన సెమీస్లో హైదరాబాద్ జట్టు.. 91 పరుగులతో ఘనవిజయం సాధించింది.
బీసీసీఐ అండర్-23 వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం చత్తీస్గఢ్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చత్తీస్గఢ్ నిర్దేశించిన 188 పరుగు�
విజయ్ హజారే టోర్నీలో హైదరాబాద్ ఒడిదొడుకుల పయనం కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన గ్రూపు-సీ మ్యాచ్లో హైదరాబాద్ 80 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 426-4 భారీ స్కోరు
అహ్మదాబాద్ వేదికగా ఈనెల 21 నుంచి మొదలయ్యే విజయ్ హజారే టోర్నీ కోసం హెచ్సీఏ సీనియర్ సెలెక్షన్ కమిటీ శుక్రవారం హైదరాబాద్ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు స్టార్ బ్యాటర్ తిలక్వర్మ, సీనియ
బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ కోసం కరీంనగర్కు చెందిన యువ క్రికెటర్ కట్ట శ్రీవల్లి హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకుంది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడి యంలో నిర్వహిస్తున్న 68వ ఎస్జీఎఫ్ అం డర్-19 బాస్కెట్బాల్ టోర్నీ మూడురోజులుగా హోరాహోరీగా కొనసాగుతూ ఆదివారం ముగిశాయి. బాల, బాలికల రెండు విభాగంలో హైదరాబాద్ జట్టు �
హైదరాబాద్, ఉత్తరాఖండ్ మధ్య రంజీ గ్రూపు-బీ పోరు రసవత్తరంగా సాగుతున్నది. రాహుల్ రాదేశ్(82 నాటౌట్), హిమతేజ(78) అర్ధసెంచరీలతో చెలరేగడంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 244 పరుగులు చేసింది.
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా మూడో పరాజయం మూటగట్టుకుంది. శుక్రవారం మహారాష్ట్రతో జరిగిన పోరులో హైదరాబాద్ 3 వికెట్ల తేడాతో ఓడింది.
జైపూర్ వేదికగా జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం మణిపూర్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పోరులో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో మేఘాలయను చిత్తు చే�