హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బ్యాంకుకు స్పందన కరువైంది. అందుబాటులోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా.. కొత్త ప్రాజెక్టులు లేక టీడ
హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై అంధకారం అలముకున్నది. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు వీధి దీపాలు ఎంతో ముఖ్యం. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించి హైదరాబాద్�
విలువైన భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులే కత్తులు దూసుకుంటున్న పరిస్థితి. సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన వారు.. ఒక విభాగం అధికారులు మరో విభాగం అధికారులపై ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆ
ఐటీ కారిడార్లో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఐటీ కారిడార్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో గత కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలో సు�
ణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ఏర్పాటైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు మెట్రో పాలిటన్ కమిషనర్ చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెడుతున్నది. నగర వాసులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన, ఆహ్లాదకరమ�
పాత నగరంలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జూపార్కును అనుకొని ఉన్న మీరాలం చెరువు మీదుగా 2.5 కి.మీ మేర నిర్మించే హైలెవ�
నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా మారిన హుస్సేన్సాగర్ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. హుస్సేన్సాగర్లోకి వచ్చే మురుగునీటికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ
నగరంలో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలకు అవకాశం లేకుండా దూరదృష్టితో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో అత్యంత కీలకమైంది ప్యాట్నీ నుంచి శామీర్పేట వరకు ఒక ఫ్లై ఓవర్ను ని�
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో భూముల లెక్కలు తేల్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం హెచ్ఎండీఏ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారించింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన శివ బాలకృష్ణ విచారణ పూర్తయింది. విచారణ సమయంలో ఏసీబీ అధికారులు 4 రోజుల పాటు అమీర్పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్సులో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్
మహానగరానికి ఎంతో అనుబంధం ఉన్న డబుల్ డెక్కర్ బస్సులు కనుమరుగైపోకుండా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 6 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టైన శివ బాలకృష్ణ విచారణలో బహుళ అంతస్థుల భవన నిర్మాణ అనుమతులు కీలకంగా మారాయి. రెరా సెక్రెటరీ, మెట్రో రైలు ప్లానింగ్ విభాగం జీఎంగా బదిలీ కాకముందు ఆయన ఎక్కువ కాలం హైదరాబ�