తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదురోజులు వాతావరణం భిన్నంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తుఫాన్లు, వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మ�
రాష్ట్రంలో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి.
Temperature | రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపై�
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించింది. ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 30 వరకు రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నద�
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోగా, మారిన వాతావరణం వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కస�
నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రా తీరానికి సమీపంలో కొనసాగిన చక్రవాత తుఫాను ‘దిత్వా’ ఆదివారం సాయంత్రం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్ర�
నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుత�
వర్షాకాలం ప్రారంభ సీజన్ జూన్, జూలైలో పెద్దగా వర్షాలు లేవని, కానీ ఆగస్టు, సెప్టెంబర్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చి ఇప్పటికీ జోరుగా వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తె�