నైరుతి రుతుపవనాలు గురువారం దేశమంతటా విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవంగా ప్రతి ఏటా జూలై 8 నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా, ఒక రోజు ఆలస్యంగా విస్తరించాయని
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని, ఇది ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని అధికారులు వెల�
నైరుతి రుతుపవనాలు బుధవారం ఈశాన్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వ�
ఎల్నినో ఎఫెక్ట్తో రాష్ట్రం లో భిన్న వాతావరణం కొనసాగుతున్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా విచిత్ర వాతావరణం నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడుతున్నాయని, ప్రస్తుతం దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రుతుపవనాలు నిలిచిపోయే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 10 రోజులవరకు ఉ�
హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్గా డాక్టర్ ఎస్ స్టెల్లా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేస్తున్న డాక్టర్ కే నాగరత్న అమరావతికి బదిలీ కావడంతో ఆమె స్థానంలో స్లెల్లా డైరెక్టర్గా �
గత మూడు రోజులగా గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనం ఉష్ణతాపానికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42.2డిగ్�
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లిన వారు భానుడి ప్రతాపానికి బెంబేలెత్తిపోతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడురోజుల్లో ఎండల తీవ్రత తీవ్ర
గ్రేటర్లో మరోసారి పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.4 డిగ్రీలు, గాలిలో తేమ 39 శాతంగా నమోదైనట్లు �
నైరుతి రుతుపవనాలు ఈ నెల 16నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.