భూసారం పెరిగేలా దోహదం అధిక దిగుబడులు వస్తాయంటున్న వ్యవసాయ అధికారులు చేవెళ్లటౌన్, మే 14 : పశువుల పేడ పంటలకు ఎంతో మేలు చేస్తున్నది. వానకాలం పొలాల సాగుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. రైతులు వానకాలం పంటలకు సిద్ధ�
నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి 25 పరీక్ష కేంద్రాలు… హాజరుకానున్న 4,848 మంది విద్యార్థులు సైదాబాద్ మండల ఉప విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి సైదాబాద్, మే 14 : పదవ తరగతి వార్షిక పరీక్షల�
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మొక్కలను సిద్ధం చేస్తున్నది. ఇందుకు గ�
ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంబర్పేట, మే14: అంబర్పేట నియోజకవర్గంలో రూ.కోటితో అన్ని పార్కులను సుందరంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ త�
అంబర్పేట, మే 13: సమస్యల పరిస్కారమే ధ్యేయంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం బాగ్అంబర్పేట డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులతో కలిసి డివిజన్లోని అయ్యప్ప టెంపుల్�
మేడ్చల్ రూరల్, మే 13 : కరోనా కారణంగా రెండేండ్లు పది పరీక్షలు జరుగలేదు. ఈసారి కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ సిద్ధమైంది. అయితే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్
మండే ఎండల్లోనూ తాగునీటికి చింతలేకుండా డెడ్ స్టోరేజీ నుంచి కూడా తాగునీటిని తీసుకునే అవకాశం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు రూపకల్పన రూ 1450 కోట్ల వ్యయంతో నిర్మాణం నేడు శంకుస్థాపన చేయనున్న మంత్ర
మూసాపేట, మే13: చివరి మజిలీ గౌరవప్రదంగా ఉండాలనే సంకల్పంతోనే తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్థం సకల హంగులతో వైకుంఠ ధామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా
తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పట్టు సాధించాలి అభ్యర్థులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మంలో అవగాహన సదస్సు అభ్యర్థులకు �
టెండర్ పక్రియలో మిగతా పాఠశాలలు మేడ్చల్, మే 13(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, సకల సౌకర్యాలు కల్పించి ప్రేవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి�
అబిడ్స్, మే 13 : వర్షాకాలంలో వర్షం నీరు సాఫీగా పోయేందుకు గాను జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఉన్న నాలాల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన�
పాదయాత్ర, ప్రజా దర్బార్ పేరిట క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పర్యటనలు బోరబండలో ఎమ్మెల్యే గోపీనాథ్ రెండో రోజు పర్యటనకు విశేష స్పందన సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ)/ఎర్రగడ్డ: నగర సమస్యలపై గ్రేటర్ టీఆర్ఎస