బాలానగర్లో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చి నేటికి ఏడాది బాలానగర్, జూలై 5: బాలానగర్లో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చి నేటితో ఏడాది పూర్తయ్యింది. గతేడాది జూలై 6వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చ
నెహ్రూనగర్లో ఎమ్మెల్యే పాదయాత్ర వివేకానంద్ దృష్టికి పలు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం కుత్బుల్లాపూర్/దుండిగల్,జూలై5: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఎమ్మ�
థీమ్ పార్కులను పరిశీలించిన యూబీడీ అదనపు కమిషనర్ కృష్ణ మియాపూర్, జూలై 5 : దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న వత్తిడి నుంచి నగర వాసులు ఉపశమనం పొందేందుకు గాను పచ్చదనం.. ఆహ్లాదం పంచేలా భిన్నమైన థీమ్లతో పార్కు
చార్మినార్, జూలై 5: కస్టమర్ సర్వీస్ సెంటర్ పేరుతో ఆధార్ కార్డులో పేర్లు మార్పులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న నిందితులను కాలాపత్తర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుదర్శన్ తెలిపిన వివరాల �
కచ్చితంగా ఇల్లు లేని వారికే కేటాయించాలి ‘సమగ్ర కుటుంబ సర్వే’ను ప్రామాణికంగా తీసుకోవాలి వారంలోగా మార్గదర్శకాలు రూపొందించాలి ‘డబుల్’ ఇండ్ల పై మంత్రి కేటీఆర్ సమీక్ష జీహెచ్ఎంసీ అధికారులకు దిశానిర్ద
అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వెంకటేశ్ గోల్నాక, జూలై 4 : వర్షాకాలం నేపథ్యంలో అధికారు లు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. వరద నీరు సజావుగా వెళ్లేందుకు చర్యలు త�
వానలతో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు ఆరోగ్య కేంద్రాల్లో పెరుగుతున్న ఓపీ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నవైద్యనిపుణులు సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): వారం రోజులుగా కురుస్తున్న వానలతో గ్రేటర్లో జ�
చిక్కడపల్లి, జూలై 4 : ప్రభుత్వ గురుకులాల ద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలోని �
చూడ చక్కగా.. మన్నిక ఎక్కువగా కొత్త టెక్నాలజీతో మారిన గ్రేటర్ ముఖచిత్రం రూ.158 కోట్లతో 448 పనుల నిర్వహణ సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ) : మన్నిక ఎక్కువగా ఉండేలా.. చూడ చక్కనైన రోడ్లతో గ్రేటర్ ముఖచిత్రం మారిపో�
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సుల్తాన్ బజార్, జూలై 4: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
వీరత్వాన్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిది ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్యాంక్బండ్పై ఘనంగా అల్లూరి 125వ జయంతి సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ) / కవాడిగూడ : వీరుడు ఎక్క�
ఉప్పల్, జూలై 4 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం హబ్సిగూ డలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, అలాగే టీఆర్ఎస్ నేత గాయ�
సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సోమవారం నుంచి బుధవారం వరకు జరిగే ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం, రథోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెల�