హుజూర్నగర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్ నియమితులయ్యారు. భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న ఎన్.శ్యామ సుందర్ ను హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్ట�
విద్యుత్ శాఖ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్లో విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా హుజూర్ నగర్ డివి�
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్ నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్ యూనియన్ సభ్యులు సోమవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట�
హుజూర్నగర్ మున్సిపాలిటీలో అసలు పాలకవర్గం కంటే, వారి కుటుంబ సభ్యుల ‘నీడ’లే రాజ్యమేలుతున్నాయి. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు నామమాత్రంగానే మిగిలిపోతుండగా, వారి తరపున తండ్రులు, భర్తలు, క�
హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ముగ్దం నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు నష్ట పరిహారం విషయంలో అలాగే వర్సిటీలో ఉద్యోగాల కల్పనలో అన్ని విధాల న్యాయం చేస్తామన�
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 మండలాల్లో జరిగిన పంచాయతీ పోరులో మొత్తం 146 సర్పంచ్ పదవులు, 1318 వార్డు పదవులక�
ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎన్నికలపై నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సిబ్బంది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, బాధ్యతతో విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నార�
నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. నిమజ్జనోత్సవంపై మంగళవారం ఆయన జిల్లా, డివిజన్ అధికారులతో వెబ్ ఎక్స్
పంటలకు సరిపడా యూరియా లభించని కారణంగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ రైతులు రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి తమ ఆవేదనను ఈ విధంగా వెలిబుచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో వందల కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి గురించి విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన బాధ్యత సోషల్ మీడియా వారియర్లదేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్�
ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెతో మోదీ ప్రభుత్వానికి దిమ్మతిరగాలని సీపీఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్�
రాష్ట్రంలో ఏటీఎంలలో వరుస చోరీలు (ATM Robbery) జరుగుతున్నాయి. రక్షణ లేని ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. గతవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. �