చేరిక -జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామ సర్పంచ్ వంశీధర్ రావు బుధవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మరో రెండువందల మంది పార్�
హుజురాబాద్ : హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పలు యూనియన్లు , సంఘాలు తమ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. జమ్�
మంత్రి హరీశ్రావుకు ఓసీ జేఏసీ నేతల హామీ ఈడబ్ల్యూఎస్ అమలుపై నిర్ణయం తీసుకోవాలని వినతి రవీంద్రభారతి, ఆగస్టు 23: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఓసీ జేఏసీ నాయకులు స్పష్ట�
హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మారుతినగర్ లో హమాలీల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం భేటీ అయ్యారు. హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పై మంత్రి కొప్పుల �
హుజురాబాద్: హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఇవాళ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును క�
హుజురాబాద్ : వీణవంక మండలం గున్ముక్ల సొసైటీ డైరెక్టర్ కట్కూరి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది �
హుజూరాబాద్ ప్రజలు ఉద్యమ, అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మానసికంగా సిద్ధపడ్డారు. ప్రతిపక్షాలకు ఈ ఉపఎన్నిక శరాఘాతం కానున్నది. ప్రతిపక్షాలు ఆత్మసంతృప్తి కోసమే పోటీలో ఉంటాయనేది ఊహిం�
దళితబంధు సభను జయప్రదం చేసినందుకు ప్రజలకు అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు హుజూరాబాద్ సిటీ సెంటర్లో ఆయనతో పాటు హన్మకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీ�
శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధుకు శ్రీకారం తొలి విడత 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికిపైనే ర
హుజురాబాద్: శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభ విజయవంతమైందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత జాతి ఉద్ధరణకు మహత్�
హుజురాబాద్ : అట్టడుగున ఉన్నవారికి తెలంగాణ దళిత బంధు పథకం అత్యున్నత ఆసరా అని మంత్రి హరీశ్రావు అన్నారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శినికతకు ఈ పథకం న�
హుజురాబాద్ :మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ లో జరిగే దళిత బంధు సభకు సనత్ నగర్ నియోజకవర్గ దళితులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థిక