హుజూరాబాద్ : హూజూరాబాద్లోని జమ్మికుంటలో శనివారం జరిగిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హూజూరాబాద్, చుట్టుపక�
హుజూరాబాద్ : హుజూరాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతు తెల్పుతున్నారు. తాజాగా హుజురాబాద్ రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ గ�
హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన “గౌడ ఆశీర్వాద సభ” విజయవంతమైంది. ఈ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున గీతకార్మికులు, గౌడన్నలు హాజరయ్యారు. అనుకున్నదాన
హుజూరాబాద్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ పన్నులు వేయడం, రాయితీలు రద్దు చేయడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన హుజూరాబాద్లో
హుజురాబాద్: రానున్న హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కోరారు. ఆయన సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకు�
కమలాపూర్ : హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గౌడ కులస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్థులంతా ఏకగ్ర
హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పట్టణంలో ఓటర్లను కలిశారు. హుజూరాబాద్ లో సెలూన్ షాప్, హోటల్, టిఫ
హుజూరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శనివారం ఆయన ఇల్లందకుంట మండలం టేగుర్తి గ్రామంలో మోటపోతుల రేణుక, తోడేటి కొమురమ్మ, భోగంపాడు గ్�
జమ్మికుంట పట్టణ ఇన్చార్జి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ విస్తృత ప్రచారం హుజూరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జమ్మికుంట అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని జమ్మికుంట పట్టణ ఇన్చార్జి, వరంగల్ తూర్
హుజురాబాద్ :టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమాలపూర్ మండలం గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ.20 లక�