హుజురాబాద్ :దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమలాపూర్ దళితులు పెద్దఎత్తున పాదయాత్రగా బయలుదేరారు. కమలాపూర్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ జరిగే శాలపల్లికి పాదయాత్రగా బయల్
ఇల్లందకుంట/ఇల్లంద కుంట రూరల్: సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక మంచి పనులు చేత్తండు. గతంలో మా గురించి పట్టించుకున్న వారే లేరు. సీఎం దళితుల బాగు కోసమే నిరంతరం ఆలోచిస్తున్నడు. గిప్పుడు మా కోసం దళితబంధు పథకం పెట్టడ�
దళితబంధు మాది.. ధరల పెంపు వారిది ఇక్కడి ఆ పార్టీ ఎంపీ రూపాయి పనన్నా చేసిండా.. సీఎం కేసీఆర్తోనే ఈ ప్రాంతం అభివృద్ధి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కమలాపూర్: దళితులను ఆదుకునేందుకు మేం దళిత బంధు తెస్తుంట�
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు తాను అండగా ఉంటానని, ఈటల రాజేందర్కు భయపడాల్సి న పనిలేదని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని సిటీ సెంటర్హాల�
16న శాలపల్లి -ఇందిరానగర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక దళిత బంధుకు శ్రీకారం సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగం భారీగా జనం తరలివచ్చే అవకాశం 1.20 లక్షల మందికి ఏర్పాట్లు 825 ఆర్టీసీ బస్సుల కేటాయింపు.. బస్సుకో ఇన�
16న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పైలెట్ ప్రాజెక్టుకు అంకురార్పణ హుజూరాబాద్ వేదికగా శ్రీకారం నియోజకవర్గంలో 20వేల కుటుంబాలకు పైగా లబ్ధి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం దళి
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. విద్యార్థి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామని ఊరూరా తీర్మానాలు చేస్తున్నారు. గెల్ల�
Huzurabad | మా జీవితాల బాగు కోసం దళిత బంధు అమలు చేస్తున్న కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇంకా పది, ఇరవై సంవత్సరాలు కానీ.. బతికినన్ని దినాలు కేసీఆర్�
Huzurabad | మాకు సీఎం కేసీఆరే ముఖ్యం. మాకు దళిత బంధు రావాలి. కేసీఆర్ మాకు దేవుడు అని మొక్కుతాం. ఆయన దళిత బంధు ఇస్తాడని నమ్మకం ఉంది. ఆ పైసలను మంచిగా ఉపయోగించుకుంటాం. మేం కూలలీ చేసుకుంటేనే బతికేటోళ్లం.
Huzurabad | ఈటల రాజేందర్ రైతులకు చేసిందేమీ లేదు. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది. రైతన్నలందరూ టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం.
దళిత బంధుపై బండి మాటకు మంత్రి హరీశ్ రావు సూటి పోటు సీదీ..బాత్ హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు ఇచ్చి తీరుతాం మొదటి దశ, రెండో దశ అనేవి ఉండవు.. అర్హులందరికీ ఒకేసారి ఇవ్వలన్నది నిర్ణయం రూ. 2,000 కోట్లు
వీణవంక, ఆగస్టు 14: దళిత బిడ్డలు అధైర్య పడొద్దని, అర్హులందరికీ దళితబంధు అందుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్, నర్సింగాపూర్, లస్మక్కపల్ల�