హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా దళితులు శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ప్�
ఇల్లందుకుంట: దళితబంధు పథకం ఎన్నికల స్టంట్ కాదని, దళితులను బాగు చేసే పథకం మాత్రమేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని తట్టుకోలేకే ప్రతిపక్షాలు కుట్రలకు తెరలేపాయని మండిపడ్డా�
జమ్మికుంట: దళితబంధుపై వదంతులను కాకుండా వాస్తవాలను నమ్మాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్ణణంలోని 4,5,6,7,10 వ వార్డుల్లో దళిత వాడలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో
ఈటల టెన్షన్ పడుతున్నడు. ప్రభుత్వ ఆదరణ, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పెరుగుతుండడంతో ఏం చేయాలో తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు. ఒక్కోసారి అసహనానికి లోనవుతున్నాడు. తాను చేయని పనులు చేసినట్లుగా.. జరుగం�
వేదిక కానున్న శాలపల్లి-ఇందిరానగర్లక్షా 20 వేల మందికి ఏర్పాట్లు825 బస్సులు, 500 ఇతర సొంత వాహనాలువేర్వేరుగా పార్కింగ్ స్థలాలుజర్మన్ హంగర్ టెక్నాలజీతో వేదిక ఈ నెల 16న జరిగే మహోత్తరమైన దళితబంధు పథక ప్రారంభోత్సవా�
కమలాపూర్ : బీజేపీ ప్రజల్లో తప్పుడు ఆలోచనలకు తెరలేపుతున్నదని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. “దళితబంధు” ఆర్ధిక స్థితిగతులను మార్చే పథకమని, దళితలుబాగుపడటం బిజేపికి ఇష్టంలేదని ఆయన అన్నారు. ̶
Huzurabad | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న బండికి హరీశ్ హెచ్చరిక చేశారు. ఈ పథకాన్ని
హుజూరాబాద్ | బీజేపీ నేత ఈటల రాజేందర్కు ఆర్థిక మంత్రి హరీశ్ రావు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. నాడు రైతు బంధు ప్రవేశపెడితే చప్పట్లు కొట్టిన చేతులే నేడు దళిత బంధు ప్రారంభిస్తుంటే గుండెలు బాదుకుంటున్నాయని ఎద్దే
Dalit Bandhu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20 వేల దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశా
Dalit Bandhu | హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ
ఇంటికి దళిత బంధు పథకం వర్తింపజేస్తామని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం
(Huzurabad) హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్లో ఆగస్టు16 న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ పోల
Dalit Bandhu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు అద్భుతమైన పథకం, దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. క