హుజూరాబాద్ టౌన్ : దేశంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో సీఎంల బహిరంగసభలు జరుగుతుండగా కేవలం కావాలని తెలంగాణలో హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ సభ జరగకుండా బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు కుట్రలు చ�
హుజూరాబాద్ : రైతుల పట్ల ఇంత నిర్దయగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత కౄరంగా వ్యవహరించే పార్టీ, ప్రభుత్వం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా బీజేపీ తప్పమరో పార్టీ, మరెక్కడా కనిపించదని మంత్రి �
జమ్మికుంట: బీజేపీ అబద్దాల పునాది మీద ఏర్పడింది. అబద్దాలతోనే అధికారంలోకి వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల
ఇల్లందకుంట : ఉస్మానియా ఉద్యమ కెరటం, చదువుకున్నయువకుడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆయన శనివారం ఇల్లందకుంట మండల కేంద్రం�
వీణవంక: కేసీఆర్ సారధ్యంలో నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, కోట్లాది రూపాలయలతో పేద ప్రజల సంక్షేమ కోసం పథకాలను తీసుకోస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని మెదక్
వీణవంక: చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సంపాదించిన ఆస్తులను కాపాడువోవడానికి కేవలం తన స్వార్థం కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు.మండలంలోని కనప�
జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను, పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసి ఈటల రాజేందర్ పట్టించుకోలేదని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కోన్నారు. మండల పరిధిలోని మాచనపల్లి మాజీ ఎంపీట�
హుజూరాబాద్ : ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా నాలుగు ఓట్లు సంపాదించాలనే దురుద్దేశ్యంతో బీజేపీ పార్టీ నాయకులు గిచ్చి కయ్యాలు పెట్టుకోవాలని చూస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల�
హుజురాబాద్ :ఉద్యమ నాయకుడు, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పట్టం కట్టాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం ఇ
హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణ డాక్టర్లంతా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వెంటే ఉంటామని స్పష్టంచేశారు. కారు గుర్తుకే ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పట్టణానికి చెందిన డాక్టర్లు వారి కుటుంబ సభ
హుజురాబాద్ :రూ. 2016పెన్షన్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ను కూలగొడతవా రాజేందర్..? అని ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు అన్నారు. జమ్మికుంట రూరల్ నాగంపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్�
హుజూరాబాద్ : ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఒరిగేది ఏం లేదని గెల్లు శ్రీనివాస్ కు ఒక్క అవకాశం ఇస్తే హుజూరాబాద్ రూపురేఖలు మార్చి చూపిస్తామని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవ
జమ్మికుంట రూరల్ : కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచి గౌడ కులస్తులకు పూర్వ వైభవం తీసుకు వచ్చిందని వర్దన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జ్ ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మడిపల్లి గ�
అడుగడుగునా జన నీరాజనాలు.. ఆత్మీయ పలకరింపులు..హామీలు..జై తెలంగాణ అంటూ హోరెత్తిన పల్లెలు వీణవంక : పేదరికంలో కష్టపడి చదువుకొని పెరిగినోన్ని..పేదల కష్టాలు తెలిసినోన్ని ..మీ కళ్ళ ముందు అమ్మా..బాపు అంటూ తిరుగుతూ ఉ�