వీణవంక : ఈటల రాజేందర్ గత్యంతరం లేక బీజేపీ నుంచి పోటీచేస్తున్నాడని, ఇదంతా పోలింగ్ వరకేనని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ప్రచారంలో భాగంగ�
నమ్మి పదవులిచ్చిన సీఎం కేసీఆర్పైనే ఈటల కుట్రలు ఉద్యమంలో రేవంత్,బండి ఏడున్నరు..? ఎమ్మెల్యేగా గెల్లు ఉంటేనే ఈ ప్రాంత అభివృద్ధి కమలాపూర్లో టీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సమావేశం కమలాపూర్ : దళితుల భూముల
హుజూరాబాద్ : కార్మికుల ఆత్మగౌరవ బావుటా సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్ కే వి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.రూప్సింగ్ అన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలే
హుజూరాబాద్ టౌన్ : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్తోనే వంద శాతం న్యాయం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పక్షపాతిగా నిలుస్తున్నదని సీనియర్ సిటిజన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్�
ఇల్లందకుంట : గడచిన ఏడేండ్లలో అన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న బిజేపి పార్టీకి తెలిసింది ఒక్కటే, తాము అధికారంలో లేని రాష్ట్రాలను అస్థిరపరచడం తప్ప అభివృద్ధి పట్టదని తెలంగాణ వికాస సమ�
హుజురాబాద్టౌన్ : మీ కండ్ల ముందు మెదిలే నిరుపేద బిడ్డగా నన్ను ఆధరించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించా లని టీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ పిలుపు నిచ్చారు. ఆదివారం హుజురాబాద్లోని
హుజూరాబాద్ : బీజేపీ నేత ఈటల రాజేందర్కు వెన్నుపోటు పొడవడం వెన్నెతో పెట్టిన విద్య అని తెలంగాణ ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపెల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కందుగుల గ్రామంలో ఆయన �
జమ్మికుంట రూరల్ : హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలువాలని కోరుతూ మండల పరిధిలోని బిజిగిరిషరీఫ్ దర్గాల్లో వరంగల్ మహిళ కార్పొరేటర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. గ్రా�
ఇల్లందకుంట: ప్రజలను మోసం చేసే బీజేపీ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్సీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని గడ్డివానిపల్లి, బూజునూర్
జమ్మికుంట : ‘బీజేపీ మతతత్వ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే ఆ పార్టీకి పడదు. పూర్తిగా వ్యతిరేకం. ఆ పార్టీకి ఓటేస్తే హుజూరాబాద్ ప్రజలు నష్టపోతరు. టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలను క�
హుజురాబాద్ రూరల్ : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని మెజార్టీకోసమే కృషిచేయాలని టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు వొడితల ప్రణవ్బాబు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కనుక�